కరోనా వైరస్ ప్రభావం ఎందు లోనూ కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఆస్కార్ నియమాలలో మార్పులు చేయడం జరిగిందట. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే సినిమా షూటింగ్స్ లేవు.
అలాగే రిలీజ్ లు కూడా ఆగి పోయిన సంగతి అందరికీ తెలిసినదే. దీని వల్ల కొన్ని సినిమాలు డైరెక్ట్ గా అమెజాన్ నెక్స్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో విడుదలై పోయిన సంగతి కూడా అందరికీ తెలిసినదే. అయితే ఈ సినిమాలో కూడా ప్రజల్ని ఆకట్టుకుంటాయని వీటిల్లో కూడా మంచి అద్భుత సినిమాలు ఉండవచ్చని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డ్ ఆస్కార్ అవార్డుల నియమాలలో మార్పులు చేసింది.
దీని వల్ల ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ పోటీ బరిలో ఇలా విడుదలైన సినిమాలు కూడా ఉండవచ్చని అంటున్నారు. కాక పోతే ఒక షరతు..! ఈ సినిమాలో కచ్చితంగా థియేట్రికల్ రిలీజ్ ఈసారి ప్లాన్ చేసుకోవాలి అని కూడా వాళ్ళు చెప్పారు. అంతే కాకుండా సౌండ్ మిక్సింగ్ సౌండ్ ఎడిటింగ్ ఈ రెండూ కూడా ఒకే విభాగానికి పరిగణించినట్టు ఆస్కార్ అవార్డ్ కమిటీ వెల్లడించింది.
కేవలం కరోనా వైరస్ వల్ల ఆస్కార్ అవార్డుల్లో ఈ తాత్కాలిక మార్పులు చేశారట. కానీ కరోనా కాస్త కట్టడయ్యి సినిమా థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయితే ఈ రూల్స్ ఏమీ వర్తించవు అని చెప్పారు. అకాడమీ అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ ఒక ప్రకటనలో.
ఇలా ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 28, 2021లో 93 వ ఆస్కార్ వేడుకలు జరుగు ఆస్కార్ వేడుకలు జరుగుతాయట. అయితే సౌండ్ మిక్సింగ్ సౌండ్ డిజైనర్ పై ఒక అభ్యంతరం వ్యక్తం చేశాడు రసూల్ పూకుట్టి. ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించి కోవాలని రసూల్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments