భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది.
నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి.
ఆరు సమాధానాల్లో
కళ్లకు కట్టినట్టు
భవిష్యత్ చూపించిన బుద్ధుడు
బుద్ధుడు లోకానికి శాంతిని ప్రబోధించాడు. అశాంతి అంతమయ్యే మార్గాలను సూచించాడు. తన బోధనల ద్వారా తనను ఆశ్రయించినవారి సమస్యలు పరిష్కరించాడు. ఒకరోజు కోసలరాజు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానాలిచ్చి భవిష్యత్ ఎలా ఉండబోతున్నదో కళ్లకు కట్టినట్లు చెప్పాడు బుద్ధుడు.... ఎంతో ఆసక్తికరమైన ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం.
ఒకరోజున కోసలరాజు ప్రసేనజిత్తు నిద్రలో తెల్లవారు ఝామున పదహారు కలలు కన్నాడు. తర్వాత నిద్రలో నుండి లేచి, ‘ఈ కలల వల్ల నేను ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కోవాలో కదా!’ అని భయపడ్డాడు. తెల్లారాక, ఆస్ధాన పురోహితుల్ని పిలిపించి, విషయం చెప్పాడు. ... ఆస్థాన బ్రాహ్మణులు “మహారాజా! మీ కొచ్చిన కలలు మంచివికావు.. అవి దుస్వప్నాలు.... రాజ్య నాశనం, ప్రాణాపాయం, భోగభాగ్యాల వినాశనం వీటిలో ఏదో ఒకటి తప్పదు” అన్నారు...“అయితే ఆ వినాశనానికి విరుగుడు ఉందా? ” అని అడిగాడు. “ఉంది మహారాజా! మహాయజ్ఞమే దానికి నివారణ” అన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాణి “ మహారాజా! భయపడకండి. బుద్ధభగవానుని దగ్గరకు వెళ్ళండి. మీ స్వప్నాల గురించి చెప్పండి”అని చెప్పి పంపించింది.
రాజు... బుద్దుని దగ్గరకు వెళ్లి తన కలల గురించి చెబుతాడు. బుద్దుడు ప్రతి కలకి ఒక వివరణ ఇస్తాడు. ఆ వివరణల్లో బుద్దుని భవిష్యత్ దర్శనం, సామాజిక అవగాహన వెల్లడవుతుంది. ఆ కలలను... వాటికి బుద్ధుడు ఇచ్చిన వివరణలను ఇప్పుడు తెలుసుకుందాం.
అయ్యా... రాజభవనం ముందరి ఖాళీస్థలంలోకి నాలుగు దిక్కుల నుండి నాలుగు నల్లని ఎద్దులు ఆవేశంతో, ఉన్మాదంతో వచ్చి దూకాయి. ఒకదానితో ఒకటి కలబడి యుద్ధానికి సిద్ధమైనట్లుగా విజృంభించాయి. రంకెలు వేశాయి. బుసలు కొట్టాయి. ఆ ఎద్దుల పోరాటాన్ని చూడ్డానికి అన్నివైపుల నుండి జనం ఎగబడ్డారు. తీరా…అవి పోట్లాడుకోవడానికి సిద్ధమైనట్లుగా కన్పించి, చివరకు పోట్లాడుకోకుండానే వెనుదిరిగి వెళ్లిపోయాయి.
అందుకు బుద్దుడు సమాధానమిస్తూ ..మహారాజా... భయపడకు. ఈ స్వప్నం వల్ల ఇప్పటి కిప్పుడు నీకు జరిగే కీడేమీ లేదు. దీనివల్ల ఎవరి జీవితాల్లో కూడా ఎలాంటి దుర్ఘటనలూ జరగవు.ఈ స్వప్నం భవిష్యత్తు కు సంబంధించింది. రాబోయే కాలంలో పాలకులు, పాలితులు తప్పుదోవ పడతారు. ప్రపంచంలో చెడు నడత పెరిగిపోతుంది. నైతిక మార్గం నుండి ఈ లోకం వెనక్కు మళ్ళినప్పుడు, ప్రకృతి వినాశనానికి పాల్పడతారు. అప్పుడు దివి నుండి వర్షాలు దిగిరావు. మేఘాలు ముసురుకొస్తాయి. కానీ, ఒక్క వాన చినుకు కూడా రాల్చకుండా వెళ్ళిపోతాయి. అప్పుడు తీవ్ర అనావృష్టి కలుగుతుంది. పంటలు ఎండి పోతాయి. దుర్భిక్షం నెలకొంటుంది. మహారాజా! ఇదీ ఆ స్వప్నం తెలిపే సందేశం. అంతేగానీ, ఇప్పటికిప్పుడు మీ కొచ్చే ముప్పేమీ లేదు. బ్రాహ్మణులు తమ జీవనోపాధికోసం, యజ్ఞాలు చేయించడం కోసం, మీకు అలా చెప్పారు. అంతే. ఇక, మీ రెండో కల గురించి చెప్పండి..” అన్నారు..
అయ్యా... భూమిని చీల్చుకుని చిన్న చిన్న చెట్లు, పొదలు పుట్టుకొచ్చాయి. ఇలా పుట్టుకొచ్చిన వృక్షాలు పెరిగి పెద్దవలేదు. చిన్నగా ఉన్నప్పుడే పూలు పూశాయి. కాయలు కాశాయి. పూలన్నీ కాయలుగా మారలేదు. భగవాన్! ఇదీ! నా రెండో కల”.
మహారాజా... ఈ కల కూడా ఇప్పుడు మీకేమీ కీడు కలిగించదు. ప్రపంచం నైతిక పతనానికి చేరినప్పుడు, మానవ జీవితకాలం కుంచించుకుపోతుంది. ఆయుః ప్రమాణం తగ్గిపోతుంది. ఆ కాలంలో కోరికలు పెరిగి పోతాయి. బలీయమవుతాయి. చిన్నచిన్న ఆడ పిల్లలతోనే మగవాళ్ళు జీవించాలనుకుంటారు. పిన్న వయసులోనే ఆడపిల్లకు పెళ్ళవుతుంది. అతి పిన్నవయసులోనే గర్భవతులవుతారు. బిడ్డల్ని కంటారు. ” అన్నారు..
అయ్యా... ఇది చాలా ఆశ్చర్యకరమైన కల. అప్పుడే పుట్టిన లేగ దూడల పొదుగుల నుండి ఆవులు పాలు తాగుతున్నాయి.”
బుద్దుడు సమాధానమిస్తూ ..మహారాజా... ఈ కల అంతరార్థం ఇదే... రాబోయే కాలంలో వయసుకు, అనుభవానికి గౌరవం లేకుండా పోతుంది. పిల్లలకు తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల గౌరవం నశిస్తుంది. ఆస్తిపాస్తుల విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో పిల్లలే పెత్తనం సాగిస్తారు. అలా చేయడం వల్లే వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. పిల్లల ఇష్టాఇష్టాలమీద ఆధారపడి మాత్రమే పెద్దల పోషణ వుంటుంది. పెద్దలు, వృద్ధులు, ఇతర కుటుంబ సభ్యులు మొత్తం పిల్లల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవిస్తారు. ఇదే...దూడల పాలు ఆవులు తాగాయనడానికి అర్థం.”
“భగవాన్! బండి 'కాడి' కి కట్టేసివున్న బలిసిన ఎద్దుల్ని పక్కకుతప్పించి, వాటి స్థానంలో పసి కోడెదూడల్ని కట్టి బరువుల్ని లాగిస్తున్నారు. బరువుల్ని లాగలేని ఆ దూడలు కదలక మెదలక నిలబడి చూస్తున్నాయి.”
దీనికి కూడా బుద్దుడు వివరణ ఇస్తూ .. భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. చట్టం, న్యాయం తెలిసినవారిని, అనుభవజ్ఞులైన పెద్దల్ని సలహాదారులుగా పెట్టుకోరు. వారిని పక్కనపెట్టి అసమర్థులు, తెలివి హీనులు, బుద్ధిహీనులైన అజ్ఞానుల్ని, ఉన్నత పదవుల్లో కూర్చోబెడతారు. వీళ్లకి పరిపాలన రాకపోయినా తమకి కావలసిన వారు కాబట్టి రాజులు వీరినే అగ్రగణ్యుల్ని చేస్తారు. అందుకని, నిజమైన విజ్ఞులు, జ్ఞానులు కినుక వహిస్తారు. అత్యవసర సమయాల్లో సహాయం చేయడానికి ముందుకు రారు. ఇలా తెలివి తక్కువ వాళ్ళని, చేతగానివాళ్ళని పదవుల్లో ఉంచడం వల్ల రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయి, క్రమేపీ తెరమరుగువుతారు. రాచరికాలు అంతరిస్తాయి” అన్నారు..
అయ్యా... ఈ కలలో ఒక గుర్రం వచ్చింది. దానికి ముందూ వెనుకా రెండు వైపులా నోళ్ళున్నాయి. అది ఆ రెండు నోళ్ళతో ఒకేసారి దాణా తెగ తింటోంది.. దీనర్ధమేమిటి? అని అడిగారు..
భ్రష్టులైన రాజులు అనైతిక వాదుల్ని, న్యాయా న్యాయాలు తెలియని వ్యక్తుల్ని న్యాయాధికారులుగా నియ మిస్తారు. న్యాయాన్ని అవివేకుల చేతుల్లో పెడతారు. ఇలా నియమితులైన నీతి భ్రష్టులైన న్యాయాధికారులు ఇరుపక్షాల వారి నుండి లంచాలు తీసుకుంటారు. ఇలా రెండు వైపుల నుండీ లంచాలు మేసి అవినీతికరమైన తీర్పులు ఇస్తారు.
అయ్యా... ఇది మరీ విచిత్రం. చిన్న చిన్న పూలకంటే చిన్నగా వున్న చిరుకప్పలు పెద్ద పెద్ద కాలసర్పాల్ని, తామర తూటి కాడల్ని తిన్నంత తేలిగ్గా నమిలి మింగుుతున్నాయి.”
మహారాజా... ఈనాడు కుటుంబంలో, సమాజంలో అన్నిరంగాల్లో అధికారం చెలాయిస్తున్న మగవారి అధికారం భవిష్యత్తులో అడుగుంటిపోతుంది. మగవాడు కోర్కెల గుండంలో పడి కాలిపోతాడు. ఈనాడు భర్తల అధీనంలో వుండే బానిసలు, సేవకులు, గోవులు, ఎడ్లు, పశు వులు, బంగారం, ధనం- ఇలా సర్వసంపదలూ, ఆనాడు భార్యల అధీనంలోకి వస్తాయి. ‘ఇదేమిటి? అదేమిటి? అని ప్రశ్నించే హక్కును కూడా మగువారు కోల్పోతారు. స్త్రీలు అధికారులవుతారు. ఈ నాడు చిరుకప్పలా చూడబడుతున్న ఆడవారు భవిష్యత్తులో కాలనాగుల్లాంటి మగవారి అధికారాన్ని చేజిక్కించుకోవడమే ఈ కల సారాంశం.
అయ్యా... బంగారు రాజ హంసలు సేవకుల్లా వెంట నడుస్తూ వుంటే, వారిమధ్య ఒక ఊరకాకి ఊరేగుతూ వస్తుంది.”
మహారాజా... దీనర్థం ఏమిటంటే... పిరికిపందలు రాబోయే కాలంలో పాలకులవుతారు. వీరు ధైర్యస్తులు కారు. నిరంతరం తమ గురించి భయపడుతూనే వుంటారు. తమ అధికారపీఠం ఎవరు లాక్కుంటారో అనే భయంతోనే బతికే స్తారు. అందుకే తన చుట్టూ వుండే పదవుల్ని అర్హులైన వారికి గానీ, ధైర్యశాలురకు గానీ ఇవ్వకుండా పిరికివారినీ, యోగ్యతలేనివారిని ఎంచుకొని మరీ ఇస్తారు. నిజమైన వీరుల్ని, అర్హుల్ని మాత్రం కేవలం సేవకులుగా మాత్రమే వాడుకుంటారు. ఇదే ఆ స్వప్న సందేశం.
అయ్యా....మామూలుగా చిరుతపులులు మేకల్ని ఆహారంగా తింటాయి కదా! కానీ, నా కలలో మేకలు చిరుతపులిని వెంటపడి తరుముతున్నాయి. మేకలు భీకరంగా అరుస్తున్నాయి. చిరుతలు ఆర్తనాదాలు చేస్తూ పరుగెడుతున్నాయి. చిరుతలే కాదు, తోడేళ్ళు కూడా తోకముడిచి మేకలకు అందకుండా పరుగో పరుగు… అలా ఒక దట్టమైన అడవిలోకి పరుగులు తీస్తున్నాయి.
మహారాజా... భవిష్యత్తులో నిమ్నకుల సంజాతులు అధికారంలోకి రావడాన్ని ఈ కల సూచిస్తుంది. ఈనాడు అధికారంలో ఉన్నవారు ఆనాడు అయోమయంలో పడిపోతారు. రాజ్యం, ఐశ్వర్యం, ఆస్తిపాస్తులు అన్నీనిమ్న కుల సంజాతుల వశం అవుతాయి. అప్పుడు ఈ కులీనులు తమ హక్కుల కోసం నిమ్నకుల సంజాతులతో పోరాడతారు. ఈనాడు నిమ్నకులాలు అనుభవించే శిక్షలన్నీ ఆనాడు కులీనులు అనుభవిస్తారు. చివరికి వారు ఈ రాజ్యం మనది కాదు, మనం చేసేదేమీలేదు, అనుకొని భయంతో బైటకు రారు. మేకలు చిరుతల్ని, తోడేళ్ళని తరమడమంటే నిమ్న కులాలు రాబోయే రోజుల్లో కులీనుల నుండి అధికారాన్ని పొందడమే. రాజా! ఇదీ మీ కల సారాంశం అని చెప్పాడు బుద్ధుడు.
మనజీవితాలు .. జిడ్డు కృష్ణమూర్తి అర్థాలు .. మానవ సంబంధాలు, మానసిక తిరుగుబాటు, సమాజంలో రావాల్సిన మార్పుల గురించి ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి చేసిన ప్రసంగాలు, రచనలు ప్రపంచవ్య...
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
“శ్రీశ్రీ”.. ఈ రెండు అక్షరాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాహిత్య ప్రపంచంలో తన కలంతో కదం తొక్కారు, సిరా చుక్కలతో అగ్ని జ్వాలలను కురిపించారు. శ్రామిక మరియు పీడిత వర్గాల కన్నీళ్ళ భ...
దబ్బ కాయ మనిషికి చాలా ఆరోగ్యం ఇస్తుంది. పూర్వం సముద్ర ప్రయాణం లో తలెత్తే వికారానికి శ్వాస కోశ వ్యాధులకు సమస్యలకి దబ్బకాయ మందులా పని చేస్తుంది. అలానే దీని రసాన్ని విష ప్రయోగానికి విరుగుడు గాను వాడేవారు...
భగవానునితో అనుభవాలు.. రమణునిలో సుబ్రమణ్య స్వామి.. పరిగెత్తించే మాయ.. టెంకాయ కప్పు.. తన కాళ్లను ఒత్తుకుంటే పుణ్యమా? గురుబోధ లేకుండ...
సహజంగా మనం సాంబ్రాణి ధూపం లో వేయడం తలస్నానం చేసిన తర్వాత సాంబ్రాణి పొగ వేయడం వంటివి చేస్తాం కానీ నిజంగా సాంబ్రాణి ఆరోగ్యానికి ఏమైనా మేలు చేస్తుందా...? అవును సాంబ్రాణి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది....
మొదటి భాగం లో మదర్ థెరెసా బాల్యం, ఆమె సాధించిన ఘనత, కోల్కతా లో చేసిన సేవ మొదలైన అంశాలు తెలుసుకున్నాం.. ఈ వీడియోలో ఆమె మలిదశ జీవితం లో ఎదుర్కొన్న వివిధ సంఘటనలేంటో తెలుసుకుందాం.. 1982 లో "బీరూట్"...
చైనా కు చెందిన కంఫ్యూజియస్ అనే తత్వవేత్త మస్తిష్కం నుండి జాలువారిన అనేక జీవిత సూత్రాలు మానవసమాజాన్ని తర తరాలుగా కదిలిస్తూనే ఉన్నాయి.. అలాంటి Confucius quotes in telugu కు సంభందించి కొన్ని మనం ఈ వీడియో...
పౌష్టిక ఆహారం మన శరీరానికి మేలు చేస్తుంది. కాబట్టి పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. తరచూ ప్రొటీన్లు కార్బోహైడ్రేట్లు విటమిన్లు కొవ్వు పదార్ధాలు లవణాలు నీరు మన శరీరానికి అవసరం కాబట్టి మంచి...
తిరుపతిలో జరిగే పూజాదికాలకు కూర్పునిచ్చారు సర్వజనులకూ మంత్రోపదేశం చేశారు భగవత్ రామానుజుల జీవిత చరిత్ర పదిమందికి మంచి జరిగేదై...
సీతా ఫలాలు లో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతే కాకుండా రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట పరచడానికి సీతా ఫలం మంచిది. వీటి లో పొటాషియం మెగ్నీషియం కాల్షియం పీచు విటమిన్ ఇ అధికంగా ఉంటాయి....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో సింహాచలం అనే గ్రామంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ప్రసిద్ధి గాంచినది. ఈ దివ్యమైన క్షేత్రంలో కొలువై ఉన్న స్వామిని సింహాద్రి అప్పన్న అని కూడా పి...
జీవితానికి కొత్త అర్థాన్నిచ్చే ఐన్స్టీన్ ఐడియాలజీ దేవుడు ఉన్నాడా? అతీంద్రియశక్తుల సంగతేంటి? ఆలోచనా విధానం ఎలా ఉండాలి? మానవుని సనాతన ఆలోచనా విధానాన్ని పునాదులతో...
యాలకులు సుగంధ ద్రవ్యాల ప్రధానమైనవి. అయితే ఆరోగ్యానికి అందానికి ఆనందానికి రుచికి కూడా బాగా ఉపయోగపడతాయి. దీని వల్ల ఆరోగ్యం తో పాటు అన్ని విధాలుగా కూడా ఉపయోగ పడుతుంది. అయితే ప్రతి రోజు యాలకులు తిని గోరు...
మునగ చెట్టు వీధుల్లో చాలా చోట్ల విరివిగా దొరుకుతుంది. చాలా మంది ఇంట్లో కూడా మునగ చెట్టుని పెంచుతారు. మునగకాడలుని ముక్కలుగా చేసి సాంబార్లో పులుసులో అలాగే చాలా వంటల్లో దీనిని వాడుతూ ఉంటారు. అయితే మునగ...
మనిషిలో ఉన్న "ఆత్మ" మనం దేవుని గురించి ఆలోచించేలా ప్రేరణ కలిగిస్తుంది.. ఆత్మ లేని చోట ప్రాణం ఉండదు, ప్రాణం లేని వాటిని వస్తువులుగా పరిగనిస్తాము.. వస్తువులకు దేవుడితో ఎటువంటి అనుభందం ఉండదు.. కానీ దేవు...
పుచ్చకాయ మాత్రమే కాకుండా పుచ్చకాయ గింజల వాళ్ళ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే ఈ విత్తనాలు ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. మనం ఎక్కువగా తినే స్నాక్స్ నుంచి సూప్స్ వరకు మాత్రమే కాకుండా ఈ గింజల వల్ల ఎంతో ఆవ...
గంగవ్వ.. ఇప్పుడీమె గురించి తెలియని తెలుగు వారు ఉండరు.. ఈమె జీవిత చరిత్ర వింటే చదువుకుని ఖాళీగా ఉంటున్న అనేకమంది యువత ముక్కున వేలేసుకోవాల్సిందే.. జీవితం లో ఎదగాలంటే చదువొక్కటే సరిపోదు, ఆత్మ స్థైర్యం, ద...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
రైతులకు గుడ్ న్యూస్.. నవంబర్ మాసం లో ఏ పంట వేయాలా అని తలలు పట్టుకుని కూర్చున్నారా? అయితే ఈ టాపిక్ మీకోసమే.. నల్ల గోధుమలగురించి మీకు తెలుసా? ఇప్పుడు మార్కెట్ లో ఈ నల్ల గోధుమలకు విపరీతమైన డిమాండ్ ఉంది.....
పచ్చి మిరపకాయలు కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా బాగా పని చేస్తాయి. అయితే పచ్చి మిరప కాయలు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి... అవి ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా...? ఆలస్యమెందుకు చదివేయండి......
సాధారణంగా నలభై పై బడిన తరువాత కంటిచూపు లో చాలా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు లాప్టాప్ లు స్మార్ట్ఫోన్లు, టీవీలు ఇలా ప్రతిది డిజిటల్ గా అయిపోయింది. దీని వల్ల చూపులో మార్పులు వస్తున్నాయి. చూపు మ...
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
అశ్వగంధని ఆయుర్వేద మందుల్లో విరివిగా వాడుతుంటారు. అనేక మందుల్లో అశ్వగంధని తరచు ఉపయోగించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే నిజంగా అశ్వగంధ వల్ల మనకు ప్రయోజనం ఉందా...? దీని వల్ల మనకి కలిగే మేలు ఏమిటి.....? దీ...
కరోనా బీభత్సం సృష్టిస్తోంది. అధికంగా కరోనా కేసులు పెరగడం తో సమస్తము అతలాకుతలం అయిపోతుంది. కృష్ణ జిల్లాలో మొట్ట, 18 కరోనా కేసులు నమోదు కాగా, విజయవాడ లో 16 కరోనా కేసుల వల్ల ఆందోళన కలిగిస్తోంది. ఇలా అనేక...
చెగువేరా జీవితాన్ని మలుపు తిప్పిన ఘటనలు.. సేవా భావంతో ఇంజినీరింగ్ వదలి మెడిసిన్.. పెట్టుబడిదారీ వ్యవస్థపై అలుపెరుగని పోరాటం.....
కార్తీకంలో ఏమి చేయాలి? శివకేశవులను ఎలా పూజించాలి? శారీరక ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు శాస్త్రీయ ఆధారాలు.. అది శివకేశవులకు అత్యంత...
నెపోలియన్ జీవిత చరిత్ర మొదటి భాగం: నెపోలియన్ బోనపార్టీ ఆగష్టు 15, 1769 న కొర్సికా దీవిలో అజోసియాలో, ఒక న్యాయవాది కుటుంబంలో జన్మించాడు... తండ్రి కార్లో బోనపార్టీ, తల్లి లెటిజియా రామోలినో.. .. ఫ్రాన్స్...
వధువును ఇంట్లో దాచి.. వరుని ఇంట్లోవారికి తెలియకుండా ఉత్కంఠ పరిస్థితుల్లో..... సంఘసంస్కర్త కందుకూరి చేసిన తొలి వితంతు వివాహం.. ఆనాడే ఎవ్వరూ ఊహించని ఆలోచనలతో...
భీమేశ్వర ఆలయం ఒడిశాలో ఉంది. దీనిని లీనింగ్ టెంపుల్ ఆఫ్ హ్యూనా అని అంటారు. ఈ దేవాలయం హ్యూమా అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం ఐదు వందల ఏళ్ల నాటిది.. శివాలయం వాలుగా ఉండడం ఒక వింత విశిష్టత అని చెప్ప వచ్చు. రాతి...
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
ప్రపంచం అనేక వింతల మయం.. వాటిని తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.. అలాంటి ఆశక్తికరమైన పది విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మెట్రిక్ విధానాన్ని ఉపయోగించని మూడు దేశాలు...
సర్ రోనాల్డ్ రాస్ ఒక బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. రొనాల్డ్ రాస్ ఎక్కడ జన్మించాడు? భారతదేశం లో ఎక్కడెక్కడ పని చేశారు? హైదరాబాద్ తో ఆయనకు ఉన్న అనుభంధం ఏమిటి? మలేరియాను ఎలా గుర్తించాడు?...
టీచర్లు చెప్పే ఆన్లైన్ పాఠాలు 70 శాతం మందికి అర్థం కావట్లేదని తాజా సర్వేలో వెల్లడి.. ఫీజుల కోసం పాఠాలు చెప్తున్నారని వాపోతున్న తల్లిదండ్రులు.. మొత్తానికి టెన్త్ పాసయ్యాం.. మర...
దీపం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు పెద్దలు. దీపం దీప్తిని ఇస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. దీపారాధన మట్టి ప్రమిద, ఇత్తడి, వెండి, దేని లోనైనా చేయవచ్చు మరియు నూనె లేదా నెయ్యితో చెయ్యచ్చు. ముఖ్యంగా...
నెపోలియన్ జీవిత చరిత్ర రెండవ భాగం లో ఇప్పుడు తన పతనానికి కారణాలు తెలుసుకుందాం.. 1808 నాటికి నెపోలియన్ యొక్క అధికారం ఫ్రాన్స్ లోనే గాక యూరప్ మొత్తానికి విస్తరించింది. నాటి యూరప్ రాజ్యాలన్న...
5జీ వార్.. పోటీ పడుతున్న మూడు కంపెనీలు.. ఔట్ కానున్న చైనా కంపెనీ? 5జీ వస్తే ఏమవుతుంది? అనారోగ్య సమస్యలు తప్పవా? సంచలనం స్రుష్టిస్తున్న తాజా వ...
మహేంద్రసింగ్ ధోని జీవిత విశేషాలు: రీసెంట్ గా ధోనీ తన రిటైర్ మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ధోనీ నిజ జీవితం లో ఎత్తుపల్లాలను, వ్యక్తిగత జీవిత విశేషాలను ఒకసారి తెలుసుకుందాం.. ధోనీ 1981 జూలై...
రోజూ గంజి తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఇవి తెలుసుకుంటే పెద్దపనేమీ లేకుండా అనేక ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు.. అవేంటో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూసేయండి.. మీ ఇంట్లో రోజూ గంజిని వృథాగా పడేస్...
చాలా మంది 10th క్లాస్ లో పాస్ అయ్యి, పై చదువులకు వెళుతూ ఉంటారు.. అయితే కొంతమంది 10th ఫెయిల్ అయ్యి డీలాపడిపోతుంటారు.. ఈ రోజు మనం అసలు చదువు అనేది జీవితంలో భాగమా లేక చదువే జీవితమా? అనేది తెల్సుకుం...
మదర్ థెరీసా.. చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల్లో ఖచ్చితంగా అందరూ ఆ మాత్రుమూర్తి గురించి తెలుసుకుని ఉంటారు.. మరి కొత్తగా ఇప్పుడు తెలుసుకునేదేముంది? అనుకునేవారికి ఈ వీడియో లో అనేక ఆశక్తికర విషయాలు తెలుస్తాయ...
అమెరికా లో జాబ్ వదిలేశాడు.. ఇండియా తిరిగి వచ్చి బిలియన్ డాలర్ కంపెనీ స్రుష్టించాడు.. ఎలా? ఏంటా బిజినెస్? ఇంతకీ ఎవరతడు? ఎందుకు అంత సాహసం చేశాడు? ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. "పీయూష్ బన్సాల్"...
ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అయితే సహజంగా మనం ఏదో ఒకటి తింటే ఆరోగ్యంగా ఉంటారు కదా అని అనుకుంటారు. ఇలా అనుకోవడం మంచిది కాదు. చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పద్ధతులను అనుసరించడం ముఖ్యం...
మన మానసిక జాడ్యాలకు జిడ్డు కృష్ణమూర్తి పరిష్కారాలు.. మహనీయుడు జిడ్డు కృష్ణమూర్తి 1895లో మదనపల్లిలో జన్మించారు. అనీబిసెంట్ సంరక్షణలో పెరిగారు. తాను గ్రహ...
వ్యాపారం అంటూ తమవద్ద రుణం తీసుకుని పథకం ప్రకారం మోసం చేయడం తో పాటు గ్యారెంటీగా పెట్టి ఆస్తులని ఉద్దేశపూర్వకంగా విక్రయించారని కరూర్ వైశ్య బ్యాంక్ అధికారులు నగర నేర పరిశోధన విభాగం లో ఫిర్యాదు చేశారు. అ...
మనిషి జీవితం లో అనేక ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు ఎదురవుతుంటాయి.. అయితే ఒక్కోసారి కొన్ని నీతి కధలు మన జీవితాలపై ప్రభావాన్ని చూపి మనల్ని విజయం వైపు పరుగులు పెట్టిస్తాయి.. మార్పుకు నాంది అవుతాయి.. అలాంటి మ...
భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంసారటగా ఎనలేని సేవని అందించారు డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్. భారత రత్న అవార్డు కూడా పొందాడు అంబేద్కర్. ఎన్నో అవమానాలని ఎదుర్కొంటూ పేదరికాన్ని కఠ...
మీరు మీ జీవితభాగస్వామితో సమయాన్ని గడిపేటప్పుడు వారితో ఎలాంటి అబద్ధాలు ఆడుతుంటారో కొన్ని ఇప్పుడు మనం గుర్తుచేసుకుందాం.. అవి చాలా సరదాగా, నవ్వు పుట్టిస్తూ ఉంటాయి.. స్నేహితులు, సహోద్యోగులు లేదా కుటుంబ స...
వచ్చే ఆదివారం అనగా 21 వ తారీకు సూర్యగ్రహణం నేపథ్యం లో విజయవాడ లో ఉన్న కనుక దుర్గా ఆలయాన్ని మూసి వేస్తారు ఈ విధంగా ఆలయ వైదిక కమిటీ ప్రేక్షకులకు ఈ వార్తలు అందించారు. అయితే ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్...
చింతపండు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్య పరంగా చూసుకుంటే చింతపండుకి చాలా చరిత్ర ఉంది. పూర్వకాలం నుంచి మనం చింతపండుని విరివిగా వాడుతున్నాము. అయితే దీని వల్ల కలిగే లాభాలు ఏంటి....? నిజంగా చింతపండు వ...
కడలిని కాపాడుకుందాం! మానవ మనుగడను ప్రశ్నార్ధకం కాకుండా చూద్దాం.. మనం నివసిస్తున్న భూమి కంటే సముద్రం విశాలమైంది. చెప్పాలంటే.. సముద్ర ప్రపంచమే చాలా పెద్దది. కానీ, మనుషుల స్వార్థం సముద్రాలకు...
సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆశ్చర్యపరిచే ఆధ్యాత్మిక కోణం యువతకు మార్గనిర్దేశం.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2017లో పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి యోగి ఆది...
అనసూయ భరద్వాజ్ ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. ప్రస్తుతం ఈ భామ టీవీ షోలతో పాటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 'ప్రేమించిన వాడితో పెళ్లికి.. 9 ఏళ్ళ పాటు నిరీక్షించిన అనసూయ'.. ఓ అందమైన ప్రేమ...
చాల మంది చుండ్రు తో సతమతం అవుతారు. అనేక షాంపూలు వాడారు హెయిర్ ఆయిల్స్ మార్చుతారు కానీ ఫలితం సూన్యం. ఆలా అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి... 1 . తరచుగా షాంపూని ఉపయోగించండి. దీని వల్ల తల లో ఉన్న నూనె తరగిపో...
కరోనా కారణం వల్ల ఇప్పటికే చాలా నష్టం వచ్చింది. కానీ జీడిపప్పు కూడా నష్టం లో పడింది. గత ఏడాది కంటే జీడీ ధర బాగా తగ్గింది. అంతే కాకుండా నిల్వలు ఉండడం కూడా దారుణం అనే చెప్పాలి. దీంతో జీడిపప్పు వ్యాపారుల...
మృత్యు రహస్యం శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు? శరీరంలో ఎటువంటి మార్పులొస్తాయి? న్యూరాన్లు ఏం చేస్తాయి? మృత్యుభయం అన్ని జీవులకు సహజం. మిగిలిన జీవ...
ప్రస్తుతం ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తున్న “శామ్సంగ్ గ్రూప్” సక్సెస్ వెనుక ఓటమితో కుంగిపోయిన ఓ 27 ఏళ్ళ కుర్రాడు ఉన్నాడంటే మీరు నమ్మగలరా?. కానీ వాస్తవానికి ఇది నిజం. టెక్నాలజీతో పా...
సహజంగా కుర్రకారు బుల్లెట్ తో షికార్లు కొడుతూ లాంగ్ డ్రైవ్ వాటికి వెళ్తూ ఉంటారు. కానీ ఈ కుర్రాడు మాత్రం విభిన్నం. నిజంగా బుల్లెట్ తో నేటి జీవనాధారాన్ని సాగిస్తున్నాడు. అయితే అసలు ఇతను ఏం చేస్తున్నాడు....
ఇంజినీరింగ్లో నూతన ఒరవడుల సృష్టికర్త.. దేశఖ్యాతిని ఇనుమడింప జేసిన తెలుగు ఆణిముత్యం మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. గంధపు చెక్కవలే సేవలో...
పూర్వం చాలా మంది ఆకుల్లోని భోజనం చేసేవారు. కేవలం అరిటాకు మాత్రమే కాకుండా రావి మర్రి ఆకులో భోజనం తినేవారు. అలానే వివాహాది శుభకార్యాల్లో కూడా అరటి ఆకులు లోనే భోజనాన్ని వడ్డించేవారు. ఎందుకంటే ఆరోగ్య శాస...
kదీని వివరాల్లోకి వెళితే సారిపల్లి సత్తిబాబు నక్కపల్లి తాసిల్దార్ కార్యాలయం లో అటెండర్ గా పని చేస్తున్నాడు. అయితే శనివారం సాయంత్రం ఆఫీస్ లో ఉన్న వేళ లో విపరీతంగా దాహం వేసింది సత్తి బాబుకి. అయితే దీని...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
లక్ష్మణుడు సుమిత్ర దశరధుల కుమారుడు. దశరధుడు పుత్రకామేష్టి యాగం చేయగా ఋష్య శృంగుడు ఆధ్వర్యం లో వహించాడు. యజ్ఞ పురుషుడు ఇచ్చిన ఫలాన్ని దశరధుని ముగ్గురు ఇవ్వగా కౌసల్య కి శ్రీరాముడు, సుమిత్రకి లక్ష్మణుడు...
లాంగ్ టైం లో మన దగ్గర ఉన్న వాటిని మనం గౌరవిద్దాం అంటున్న రాశి ఖన్నా. కరోనా వైరస్ కారణంగా ప్రజలకు అనేక నిత్యావసరాలు దొరుకుతున్నప్పటికీ కొన్ని వస్తువులు దొరకక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా చ...
పటేల్ లేకపోతే నెహ్రూ లేరా? నాడు ఎఐసీసీ అధ్యక్షునిగా నెహ్రూను ఎంపిక చేసిన గాంధీజీ! జాతిపిత మాటను మన్నించిన పటేల్? ఇప్పటివరకూ బయటకు రాని సంచలన వాస్తవాలు.. దేశ తొలి ప్రధాని జవ...
రూపాయికే విమాన ప్రయాణం నేరవేరిన భారతీయుల కల జీఆర్ గోపీనాథ్ జీవిత గాథ.. ఆయన భారతదేశంలోని ప్రజలకు అత్యంత చౌకగ...
అనారోగ్యాలను దూరం చేసే.... బొడ్డుతాడు ఎలా భద్రపరుస్తారు? ఏ ప్రక్రియ ద్వారా వినియోగిస్తారు? జన్మతః ఉండే బొడ్డుతాడును భద్రపరుచుకోవడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే ఏ రకమైన...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
శబరిమల దక్షిణ భారతదేశం లోని ఒక పవిత్ర స్థలం. దీనికి శ్రీరాముని వలన సంబంధం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లేవు కాని ఈ పర్వతం మీద దేవత విగ్రహం మాత్రం అతి ప్రాచీనమైనది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు కొ...
ఆన్లైన్ గేమింగ్ యాప్ లు, వెబ్ సైట్స్ లలో యువత రమ్మీ లాంటి ఆటలు ఆడుతూ వారు చూపించే ఆఫర్ల మోజులో పడి చివరకు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న సంఘటణలు దేశం లో రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.. అసలేంటి ఈ గేం...
ఆమె అసలు పేరు మేరీ మాగ్దలిన్ డీట్రిచ్. 1901 డిసెంబర్ 27 న ఆమె జన్మించింది.. జర్మన్-అమెరికన్ సినీ నటి, గాయని గా దశాబ్దాలపాటూ లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందింది.. 1910 నుంచి 1980 ల వరకూ సాగిన ఆమె సుదీర్ఘ...
బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఎన్జీఓ చేసిన అధ్యయనం లో భారతదేశాన్ని "ఆసియా - పసిఫిక్" ప్రాంతంలో అత్యంత అవినీతి దేశంగా తేల్చింది.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) లెక్కల ప్రకారం, ప్రపంచం ఇప్పటికే...
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
శని గ్రహం శతాబ్దాలుగా మానవులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. విశ్వ అన్వేషణలో భాగంగా మానవుడు ఇప్పటి వరకు 4,187 గ్రహాలను కనుక్కున్నాడు. అయినా మానవ మేధస్సుకు అసలైన సవాళ్ళను విసిరిన ఏకైక గ్రహం “శని గ్రహం&r...
కంబ రామాయణం ప్రకారం మహా విష్ణువు ఏడవ అవతారం శ్రీరాముడు సూర్యవంశపు రాజులలో అత్యంత శక్తివంతుడు. ఈ వంశ ప్రసిద్ధి లో ఇక్ష్వాకుడు, త్రిశంకు, హరిశ్చంద్ర, భగీరథ, ఖట్వాంగ దిలీప్, రఘు, దశరదుడు ప్రసిద్ధులు. ఈ ద...
నో షేవ్ నవంబర్ అంటే ఏంటి? దీని రూపకర్తలు ఎవరు? ఆశక్తి కలిగించే నో షేవ్ నవంబర్ అసలు కధ తెలుసుకుందాం రండి.. నో షేవ్ నవంబర్ అంటే ప్రతి ఏటా నవంబర్ నెల మొత్తం ప్రపంచ వ్యాప్తంగా గడ్డం గీసుకోకూడదు.. అంటే...
దేవతల అంశతో జన్మించిన వానరుడు పురాణాల్లో ఇతడి జన్మ వృత్తాంతాన్ని గురించి రకరకాల కథలు ఉన్నాయి... అయితే అందులో మొదటిది మోహిని రూపంలో గల విష్ణువు శివుని సంగ్రహించి అంజనా గర్భం లో ఉంచగా హనుమంతుడు జన్మించా...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
అనాధ ఆడపిల్లలకు దేశ వ్యాప్తంగా ఉన్న అనేక వందల శరణాలయాలు ఎంతో పెద్ద మనసు చేసుకుని భావి భారత వీరమహిళలుగా తీర్చిదిద్దుతున్నాయని మనందరం అనుకుంటూ ఉంటాం.. ఆ శరణాలయాలకు దేశ విదేశీ దాతలు విరాళాలు పంపిస్...
అమర వీరుల కి కేసీఆర్ నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమర వీరులకు సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. అయితే మంగళవారం ప్రగతి భవన్ గురించి నుంచి గన్ పార్క్ చ...
అయితే ఈ కారణంగా కారణంగా నగరం లోని పలు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కరోనా తో విలవిల్లాడుతున్నాయి అయితే వైద్యుల తో పోలిస్తే గైనకాలజిస్టులు వైరస్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు. కరోనా కారణంగా అనేక సమస...
- నాయకుల్లో మూడు రకాలు.. సింహం, పులి, చిరుత.. - రాచఠీవికి, గంభీరమైన నాయకత్వానికి సింహం ప్రతీక.. - తెలివైన, బలమైన, ముందుచూపున్న లీడరంటే ..పులే.. - వేగం, నైపుణ్యం గల పారిశ్రామిక వేత్త ..చిరుత.. నాయక...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
కరోనా వైరస్ కారణంగా ప్రతి రంగానికి దెబ్బ పడింది. అయితే వ్యాపారం, నష్టాలు, ఖర్చులు తగ్గించుకునే క్రమం లో కాస్త కుదించు కోవాలని ఇన్ఫోసిస్ చూస్తోంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది....
పేటీఎమ్ రూపకర్త విజయ శేఖర్ శర్మ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా పేటీయం ను గూగిల్ ప్లేస్టోర్ నుండి తొలగించింది.. ఆ వివరాల్లోక్లి వెళ్ళేముందు ఒక...
పిల్లలకు చదువులు, దాంతో పాటే తల్లిదండ్రులకు ఖర్చు భారమైన ఈ కాలం లో కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా, క్వాలిటీగా చదువు చెప్తే ఎలా ఉంటుంది? ఇలాంటి సదుపాయం ఎంతో మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఆసరా...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
ఆహారంలో ఏది బెస్ట్? చలికాలంలో ఏమి తినాలి? రోగనిరోధకశక్తి పెంచుకోవడం ఎలా? ఇది శాకాహార యుగం. నాన్వెజ్ మానేసి చాలాకాలమైందంటూ ఒకింత గర్వంగా చెప్పుకొనే రోజులివి...
దక్షిణాది లుక్తో ఉత్తరాదిన విజయ ఢంకా .. తెలుగుజాతి ఆణిముత్యం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు .. మారుమూల పల్లెలో పుట్టిన వారు సైతం ఉన్నత పదవిని అధిష్ఠించే అవకాశం...
గాయత్రీ మంత్రం ప్రసిద్ధి చెందిన వేద మంత్రం. దీనికి 24 అక్షరాలు. ఈ ప్రపంచంలో 19 రకాల కదిలే కదలని వస్తువులు ఉన్నాయి. వీటికి 5 మూలకాలను కలిపితే 24 అంకె ఏర్పడుతుంది. గాయత్రీ మంత్రానికి 24 అక్షరాల కు కారణ...
చాణక్యుడి నీతి, తొమ్మిదో ఎపిసోడ్ లో భాగంగా కొన్ని ఆశక్తికర అంశాలు తెలుసుకుందాం.. డబ్బు గురించి చాణక్యుడు ఇలా అన్నాడు.. డబ్బు గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెడుతుంది.. డబ్బున్న వాడి చుట్టూ అతడి స్నేహితులు...
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఉద్యోగావకాశాలు.. రైల్వేలో వరుస నోటిఫికేషన్లు... ఏ ఉద్యోగం బెటర్? ఎలాంటి క్యాటెగిరీ జాబులు అందుబాటులో ఉన్నాయి? రాబోయే రెండేళ్ళలో లక్షకు పైగా ఉద్యోగులు రైల్వే నుండి రిటైర...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
భారత్ క్రికెట్ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చేసిన లాక్ డౌన్ లో తనదైన సేవ తో కొనసాగుతున్నాడు. అయితే కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపించడం వల్ల ప్రజలందరూ ఇళ్లకే పరిమిత...
కరోనా కారణంగా అన్నీ ఆగిపోయాయి. వ్యాపారాల నుండి ప్రతీది ఆగిపోయాయి. క్రికెట్ పరిస్థితి కూడా అంతే కదా. అవి కూడా కాళీ మైదానం లో ఆడుకోవాల్సిన పరిస్థితి. అలానే వ్యాపారాలు లేక డబ్బు లేని దుస్థితి. ఇప్పటికే...
ఈ లాక్ డౌన్ కారణంగా అడవిలో ఉన్న చిరుతలు బయటకి వస్తున్నా వార్తలని మనం వింటూనే ఉన్నాం. అలానే ఇప్పుడు మరో వార్త వైరల్ అయ్యింది. ఒక చిరుత పులి ఆకలి తో అడవి నుండి బయటకి వచ్చింది. అయితే బయటకి వచ్చిన ఆ చిరు...
యువత తలచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించే సంఘటణలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకరు మెడికల్ టెస్ట్ లు చిటికెలో చేసుకునే యాప్ తయారు చేస్తే మరొకరు తన బ్రుందం సహాయం తో గ్రోసరీస్ ని అత్యంత సులువుగా కస్టమర్లకు...
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరాముడు జన్మించాడు. అదే రోజున సీతా రాముల కళ్యాణం కూడా జరిగింది. అంతే కాక సీతా రాములు పద్నాలుగు సంవత్సరాలు అరణ్య వాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు పట్టాభిషక్తుడు కూడా ఇదే రోజ...
డబ్బుల తోనే అప్పుడు అన్నీ కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు కాలం అoతా కూడా కార్డులతోనే నడుస్తోంది. అయితే ఈ క్రెడిట్ కార్డ్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. అధిక శాతం మందిని కార్టులనే ప్రిఫర్ చేస్తున్నారు....
సహజంగా ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవడం మంచిది అని చెప్తూ ఉంటారు పెద్దలు. తోటకూర పాలకూర, చుక్కకూర, గోంగూర ఎలా ఎన్నో ఆకు కూరలు తరచు తీసుకుంటేనే ఉంటాం. అయితే గోంగూర తో పప్పు పులుసు పచ్చడి ఇటువంటివి చేసుకుంట...
సరస్వతి బ్రహ్మ కుమార్తె. బ్రహ్మ హృదయం నుంచి కామదేవుడు, కనుబొమ్మలు నుంచి ద్రోణుడు క్రింది పెదవి నుంచి సరస్వతి బ్రహ్మ ముఖం నుండి జన్మించారు. బ్రహ్మ సృష్టికి సిద్ధపడి ధ్యానంలో ఉండగా సత్య గుణం పెల్లుబుకు...
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో స్టార్ హీరో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే చిరంజీవి తన కెరీర్ లో అనేక బిగ్ హిట్లు కూడా దక్కించుకున్నాడు. అలానే మంచి డాన్స్ తో గొప్ప యాక్టింగ్ తో తెర మీద కనిపిస్త...
పైనాపిల్ మంచి ఆరోగ్యకరమైన పండు గా ప్రసిద్ధి చెందింది. అయితే పైనాపిల్ లో ఉండే కొన్ని పదార్థాలు వల్ల మేలు చేస్తుంది. దక్షిణ అమెరికా తో పాటు మధ్య అమెరికా ప్రాంతాల్లో కూడా దీనిని పండిస్తారు. అయితే 100 గ్...
నా అహింసా మార్గానికి గురువు కస్తూరీబా! భార్య కోసం కఠిన పథ్యం పాటించిన జాతిపిత గాంధీజీ దంపతుల ఆదర్శం.. భార్యాభర్తల మధ్య చిన్నపాటి తేడాలు, సర్దుకోవడాలు ఉంటాయ...
సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? మీకు ఈ దురలవాట్లు ఉన్నాయా? స్పెర్మ్ కౌంట్ పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి? మందు తాగే వారిలో కొందరికే జబ్బులు వస్తాయెందుకు? మొదలైన ఆశక్తికర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం..&nbs...
అంతర్వేదిలో జరిగిన రథం కాల్చివేత ప్రమాదము మరియు ఆ తరువాత జరిగిన సంఘటనలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ భవిష్యత్తులో ఏ మతస్తుల మనోభావాలు దెబ్బతినేలా దుశ...
మొదటి భాగం లో షణ్ముగం ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏమేం చేశాడు అనే విషయాలు తెలుసుకున్నాం, ఇప్పుడు ఆయన పదవీకాలం అయిపోయాక ఏం జరిగిందో తెలుసుకుందాం.. ఖాళీ అయిన ప్రెసిడెంట్ సీటును మహిళలకు కేటాయించడంతో తన భార్...
రోజు రోజుకి ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంటే బాధపడాలో ఆనంద పడాలో తెలియడం లేదు. అభివృద్ధి చెందే కొద్దీ ప్రజలు చాలా చిన్న కారణాల తో మరణిస్తున్నారు. ఇది నిజంగా ఘోరమని చెప్పాలి. అయితే ఆధునిక పరిజ్ఞా...
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
అయితే అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరు బంగారం కొంటే శుభమని ఆ రోజు ఎంతో కొంత బంగారాన్ని కొంటారు. అయితే అక్షయ తృతీయ రోజున వ్యాపారస్తులకి నిరాశే ఎదురైంది అని మనం చెప్పవచ్చు. ఆదివారం నాడు బంగారు ఆభరణాల విక్...
మొదట చైనా పప్పెట్, తర్వాత మిలిటరీకి సరెండర్, ఇప్పుడు అతివాదులకు సలాం.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి చివరకి పట్టబోయే గతేంటి? తాజా పరిణామాల నేపధ్యం లో పాకిస్తాన్ ఏం కాబోతోంది? ఈ వీడియోలో...
గ్రేటర్ హైదరాబాద్ లో సూర్యుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఎండల తో జనం సతమతమవుతున్నారు. విపరీతంగా కాస్తున్న ఎండలకి నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇలా ఎండలు మండి పోవడం తో వేడి గాలులు కూడా హడలెత్తిస్...
గాలిపటాలు లాక్ డౌన్ వల్ల మళ్ళీ తిరిగి వచ్చాయి. పిల్లలు అంతా కూడా కాళీగా ఉండిపోయి బోర్ ఫీల్ అవుతున్నారు. అయితే ఎంత సేపు అని అదే టీవీ, అదే ఫోను అని మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్లి పోతున్నారు మన చిచ్చర పిడుగ...
కరోనా వల్ల ఇప్పటికే క్రీడలు కూడా ఆగిపోయాయి. ఈ మహమ్మారి దాటికి ప్రతిదీ కూడా నిలిచి పోయాయి. అనుకున్న సమయం లో ఏది జరగక ప్రజలు ఇళ్లకే పరిమితం అయిపోయారు ఇలా కేవలం పనులు మాత్రమే కాక క్రీడలు వంటి వాటికి కూడా...
మూసాబౌలీ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హుస్సేనీఆలం లోని ఎస్బిఐ బ్రాంచ్ మూసి వేశారు. అయితే 14వ తేదీ వరకు బ్యాంక్ సిబ్బంది అందుబాటు లో ఉండని కారణంగా ఈ బ్యాంకును మూసి వేసినట్టు తెలిపారు. అయితే బ్యాంకు...
నైరుతి రుతుపవనాల తో రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం లో అల్పపీడనం బలపడటం తో శుక్ర శనివారాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. అయితే నైరుతి ఋతు పవనాలు రాయలసీమ...
ఇప్పటివరకూ ఎంతోమంది లోకల్ బ్యూటీషియన్స్ నుండి టిప్స్ తెలుసుకుంటూ వచ్చాం.. అయితే తాజాగా కొరియా అమ్మాయిల బ్యూటీ సీక్రెట్ పైన రిసేర్చ్ చేస్తే కొన్ని ఆశక్తికరమైన విషయాలను వెలుగులోకి వచ్చాయి, ఇ...
హీరో గోపీచంద్ ఆగస్టు నెలలో కబడ్డీ కబడ్డీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ హీరో మొదటి నుంచి తనదైన నటన తో ఆకట్టుకుంటూ ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. జయం వర్షం వంటి సినిమాలకి విలన్ గా చేసి ఆ...
పాకిస్థాన్ కరోనా తో సతమతం అవుతున్నారు. అయితే వాళ్ళు కృంగిపోతూ సదుపాయాలు లేక చైనా వాళ్ళ సహాయం అడిగారు. కనీసం మాస్కులు కూడా లేవు అని వాళ్ళు చైనా ని అడుగగా.... చైనా సరే అని మాస్కులు పంపించింది. ఇంకేం ఉంద...
టెలిస్కోప్ గురించి తెలుసుకోవాలనే ఆశక్తి మీలో ఉందా? ప్రపంచం లో అతిపెద్ద టెలిస్కోప్ ఏది? అంతరిక్షం లో కూడా టెలిస్కోప్ ఉందా? ఈ టెలిస్కోప్ ను ఉపయోగించి విశ్వం పుట్టిన నాటి వాస్తవాలను కనుగొనవచ్చా? ఇలాంటి అ...
ప్రతి మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడానికెే ఇష్టపడతారు. అసలు రోగాలే దరిచేరకుండా ఉండాలని కోరుకుంటారు, వాటి కోసం ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ మనం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నామా అని తెలుసుకోవడం ఎలా??? "సమదోషసమ...
తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో కార్పోరేట్ సంభందిత నిర్ణయం వివాదాస్పదమయ్యింది.. బ్యాంకింగ్ రంగం లో కార్పోరేట్ దిగ్గజాలను అనుమతించడం సరైన పద్దతి కాదని మాజీ రిజర్వ్ బ్యాంక్ అధినేత రఘురాం రాజన్, వి...
వీడియో గేంస్ ఆడితే పిల్లలు చదువులో వెనుకబడతారనే అభిప్రాయం ఉంది.. కానీ అతడి తల్లి ఆడుకోవడానికి ఒక కంప్యూటర్ కొనిచ్చింది.. అయితేనేం, అతడు స్కూల్ ర్యాంకుల్లో వెనుకబడినా జీవితం లో వందరెట్లు ముందుకు దూసుకు...
శ్రీ కాళహస్తి ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూర్ జిల్లాలో ఒక మండలం. సర్వముఖి అనే నది ఒడ్డున ఈ ఆలయం వుంది. ఈ ప్రాచీనమైన ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ ఎత్తైన గాలి గోపురం వుంది. ఈ గాలి గోపురం శ్రీకృ...
వాల్మీకి ఒక ఋషి. కవుల్లో మొదటివాడు. రామాయణ గ్రంథకర్త . ఇతడు వరుణుడి పదవ కుమారుడు అని పురాణాలు చెబుతున్నాయి. ప్రచేతసుడి కొడుకని, వరుణుడి కొడుకని ఉత్తర రామాయణం చెబుతోంది. బ్రహ్మ శాపం వల్ల బోయవాడిని రామా...
మహిమాన్వితుడు మణికంఠుడు-2 అయ్యప్ప దీక్ష నియామాలేమిటి? ఆయాన్ని ఎప్పుడెప్పుడు తెరుస్తారు? శబరిమలలో మహిళల వివాదమేమిటి? మహిమాన్వితుడు మణికంఠుడు మొదటి భా...
సుశాంత్ సింగ్ రాజపూర్ ముంబై లోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఇంకా ఎవరికీ తెలియదు. కారణం ఏమిటని విచారిస్తున్నారు పోలీసులు....
డాన్, కాంచన, ముని, శివ లింగా, కాళీ ఇలా అనేక సినిమాల్లో చక్కటి పాత్ర పోషించాడు రాఘవ లారెన్స్. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఒక అనాధాశ్రమం లో నిర్వహిస్తున్న వాటిని షేర్ చేసుకుంటాడ...
రాగి ఆరోగ్యానికి చాల మంచిది. గుండె వేగాన్ని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు సహాయ పడుతుంది. అలానే కళ్ళు జుట్టు చర్మ రంగు కి ఆరోగ్యంగా ఉంచేందుకు కారణమైన మెలనిన్ ఉత్పత్తికి ఎంతో అవసరం. రాగి వాడడం వల్ల...
సోనూసూద్ ప్రత్యేక స్కాలర్షిప్ ప్రోగ్రాం, తెలంగాణా ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఏపీ లో నిరుద్యోగులకు తాజా అలర్ట్, ఏపీ లో యువతకి సరికొత్త స్కిల్ development...
నందమూరి నటసింహం బాలక్రిష్ణ, తెలంగాణా పోరాట యోధుడు "గోన గన్నా రెడ్డి" పాత్రలో ఒక మూవీ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.. దాన వీర సూర కర్ణ సినిమా లో అభిమన్యు పాత్ర వేసినా, అక్బర్ సలీం అనార్కలి లో...
విరాట్ కోహ్లీ ఫాలోయింగ్ తో పాటు టాలెంట్ ఉన్న క్రికెటర్. రోహిత్ శర్మ కూడా ఎంతో కూల్గా ఆడుతూ పరుగుల్ని తన ఖాతాలో వేసుకుంటాడు. ఇలా చెప్పాలంటే వీళ్లిద్దరు కలిసి ఆడారు అంటే బౌలర్లకు చుక్కలు చూపిస్తారు. అయ...
బిస్కట్స్! మన డైలీ లైఫ్ లో ఇవొక భాగం.. ఎంతో మంది వీటిని టీ, కాఫీ లలో కూడా డిప్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేస్తుంటారు.. ఇండియన్స్ కి బిస్కట్స్ కి మధ్య అవినాభావ సంభందం ఉంది.. వీటిలో అనేక వెరైటీ లు మార్కెట్...
నటి శృతి హాసన్ తనదైన శైలి తో అనేక సినిమాల్లో నటించారు. ఈమె ఫాలోయింగ్, క్రియేటివిటీ క్రేజ్ కూడా బాగా ఎక్కువ. కేవలం నటిగానే కాకుండా గాయనిగా కూడా దక్షిణాది లోనే కాక బాలీవుడ్ లోను తన కంటూ ప్రత్యేక గుర్తిం...
భారతదేశంలో అనేక ప్రాంతాల్లో శివాలయాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి శివుడిని దర్శించుకుంటారు. కొన్ని కొన్ని చోట్ల అయితే ఉత్సవాలు కూడా జరుపుతూ ఉంటారు. ఇలా ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విశిష్...
సహజంగా మనకి తుఫాన్ వస్తున్నప్పుడు వాటికి ఏదో ఒక పేరు పెడతారు కదా...! హుద్ హుద్ అని తిత్లీ అని ఇలా ఏదో ఒక పేరు తుఫానుకి పెడుతూనే ఉంటారు. అయితే ఈ పేర్లు ఎలా పెడతారు...? వీటికి నిజంగా పేరుని దేన్నిబట్టి...
‘వర్క్ ఫ్రమ్ హోమ్’పై జరిగిన తాజా సర్వేలో బయటపడ్డ షాకింగ్ విషయాలేమిటి? ఇంట్లోనే ఉంటూ భార్యాభర్తలు సంతోషకర జీవితం గడపాలంటే ఏం చెయ్యాలి? అనే విషయాలు ఇప్పుడు తెలు...
కరోనా వైరస్ ఆరోగ్యం తోనే కాకుండా విద్యార్థుల భవిత తో కూడా ఆడుకుంటోంది. కొన్ని తరగతులకు పరీక్షలు అయితే మరి కొందరికి పరీక్షలు కాకుండానే కరోనా సెలవలు వచ్చేసాయి. అయితే పరీక్షలతో విద్యార్ధులకి పెద్ద చిక్కే...
భర్తృహరి సుప్రసిద్ధ సంస్కృత కవి.ఒకానొక సమయంలో విద్యా సాగర్ అనే బ్రాహ్మణుడు కలడు. అతడు గొప్ప పండితుడు. మరింత శాస్త్ర విజ్ఞానం కోసం దేశాటనం చేసి తనకు గురువే దొరకక ఓ నది ఒడ్డున చెట్టు కింద నిద్రపోయాడు....
యాక్టర్ బాలకృష్ణ స్క్రీన్ మీద కనిపించాడు అంటే ఫాన్స్ కి పండగే. అయితే బాలకృష్ణ సింహా లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాల తో ప్రేక్షకుల్ని మెప్పించాడు. అయితే దర్శకుడు బోయపాటి శ్రీను తో కలిసి బాలకృష్ణ సినిమా...
ఆన్లైన్ లో ఫ్రీ గా మూవీస్ వస్తున్నాయి అని చూస్తున్నారా ! అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే. ప్రస్తుతం మూవీస్ చూడాలి అంటే ఏ హాట్ స్టార్ వైపో లేక అమెజాన్ ప్రైమ్ వైపు అందురు చూస్తూవుంటే కొందరు మాత్రం ప...
సహజంగా మనం పూజకు అలంకరణకు ఉపయోగిస్తాం. కానీ వైద్యానికి కూడా పనికి వస్తాయి. పూల ద్వారా వైద్యం ఎలా చేయాలి..? మరి తెలుసుకోలేకపోతున్నారా..? చదివేయండి... వేపపువ్వు: వేప పువ్వు సేవించిన వారికి ఎటువంటి అనా...
దోమకొండ సంస్థానం వారసులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన కామినేని ఉమాపతి రావు అంత్యక్రియలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన కామినేని తో పాటు హాజరయ్యారు. అయితే అంత్యక్రియలు కామారెడ్డి జిల్లా ద...
కొరుకుడు పడని ఉల్లి ధరలు కోయకుండానే కన్నీళ్లు? ప్రభుత్వాలకు తలనొప్పులు.. సామాన్యుని నిత్యావసర సరుకైన ఉల్లి ఇప్పుడు అంద&...
హీరోయిన్ హన్సిక సినిమాల్లో నటించి చక్కటి పేరు తెచ్చుకుంది. ఈమె మొదట నటుడు ధనుష్ తో జంటగా కలిసి నటించింది. అయితే హన్సిక చక్కటి ముద్ర వేసుకుని చక్కటి ఫేమ్ తెచ్చుకుంది విజయవంతంగా సినిమాల్లో కూడా నటించిం...
ఆల్ఫాబెట్ గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పిక్చర్ మరోసారి రికార్డులకెక్కాడు. అయితే ఆయన గత ఏడాది 281 మిలియన్ డాలర్లు అయిన పొందారు. దీనితో అత్యధిక పారితోషికం తీసుకున్న ఎగ్జిక్యూటివ్ లో ఒకరిగా నిలిచారు....
హిందూ మతం ప్రపంచంలోనే పురాతనమైనది. ఈ మతం చరిత్ర భారతదేశ రాతి యుగం నుండి ఉనికి చాటుతుంది, భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. జీవనంలో కూడా భవగవంతుని తలుచుకొనడానికి కొన్ని పద్ధతులు ప్రవేశ పెట...
సిలోన్ బచ్చలి చాలా ఆరోగ్యకరం. ఇందులో నీటి శాతం తో పాటు ఏ బి సి విటమిన్లు ఐరన్ క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే ఇందులో జీడిపప్పు కన్నా ఎక్కువ ప్రోటీన్లు యాపిల్ కన్నా ఎక్కువ పీచు లభి...
అంత లాక్ డౌన్ ఎఫెక్ట్. కరోనా వైరస్ జనాన్ని భయం తెప్పిసోంది. కేంద్రం కూడా ఇళ్లల్లోనే ఉండాలని లాక్ డౌన్ పెట్టింది. ఇంకేం ఉంది ఉద్యోగాలు ఏమి లేక జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. గడప దాటి రాకుండా ఇంట్లోనే అనేక...
అయితే ఏరువాక పౌర్ణమి వచ్చేసింది.... తొలకరి పలకరిస్తున్న వేళ రైతులు సిద్ధమవుతున్నారు... అయితే ముందు చూపు తోనే ప్రభుత్వం చాలా ప్రోత్సాహం ఇచ్చింది. ఈ ప్రోత్సాహం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ ముందే వ...
కోట్ల మంది అభిమానులు ఉన్న ఈ హీరో హైదరాబాద్ టు చెన్నై బైక్ మీద ఒంటరిగా ప్రయాణం చేసాడట. అయితే ఈ స్పోర్ట్స్ బైక్స్ ఇష్టం అయిన తమిళ స్టార్ రేస్ ట్రాక్ పై కూడా గతం లో పోటీ పడ్డాడన్న సంగతి తెలిసినదే. అయితే...
కర్పూరం ఆరోగ్యానికి నిజంగా ఔషధంలా పని చేస్తుంది. తుమ్ములు రాకుండా అడ్డుకుంటుంది. ఇన్హేలర్లు వాడే కన్నా ఇది సహజమైన పద్ధతి. అప్పట్లో పెళ్లిళ్లు జరుగుతున్నప్పుడు కర్పూరం వివాహములలో అందరికీ పంచేవారు. దీని...
కోవిడ్ జనాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది అని తెలిసినదే. దీనికి గాను డాక్టర్లు అనేక సేవలని అందిస్తూ జనానికి అండగా ఉన్నారు. అయితే ఈ కోవిడ్ వల్ల అందరికీ కూడా డాక్టర్స్ అత్యవసరం కాబట్టి ఏపీ లో కోవిడ్ వాలెం...
ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి ఇప్పుడు పలితాలను విద్యా శాఖ మంత్రి సురేష్ విడుదల చేశారు. అయితే ఈ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ప్రథమ ద్వితీయ సంవత్సరాల లో కూడా బాలికలదే హవా.. శుక్రవార...
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ లో భారీగా డూప్లికేట్ అకౌంట్స్ ఉన్నట్లు అంతర్జాయ మీడియా పేర్కొంది. తాజాగా విడుదలైన సొసైల్ మీడియా వార్షిక నివేదిక ప్రకారం : 2019 డిసెంబర్ నాటికీ ఫేస్బుక్ లో 2....
అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్, సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని అయితే ఈమె తాజాగా రాణిస్తున్న రంగాల్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకుంది. అయితే విభిన్న రంగాల్లో విజయాలను...
గుండెపోటుతో ఆదివారం కన్నుమూసాడు కన్నడ చిత్ర హీరో చిరంజీవి సర్జా. అతని అంత్యక్రియలు కనకపుర రోడ్ లోని నెల గోడి గ్రామంలో ఫార్మ్ హౌస్ లో జరిగాయి. ఆదివారం రాత్రి నుంచి నగరం లోని బసవనగుడి లోని చిరంజీవి నివా...
చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం భారతదేశ భూభాగాన్నిఆక్రమించాలని ఎప్పుటి నుండో పధక రచన చేస్తూ వస్తుంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ పై దాడి చేస్తూ ఉండగా, మన పొరుగు దేశాలైన శ్రీల...
భారత్ క్రికెట్ కెప్టెన్ కోహ్లీ చక్కని ఆటగాడు తనదైన ఆటతో అభిమానులు దక్కించుకున్నాడు కోహ్లీ కున్న క్రేజ్ ఇంతా అంతా కాదు. అయితే ఇటువంటి ఆటగాడి గురించి న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఇలా అన్నాడు... తనతో...
హార్సిలీ హిల్స్ లో బీభత్సం జరిగింది. కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇప్పటికే లాక్ డౌన్ లో ఉన్నారన్న సంగతి తెలిసినదే. అయితే జనం ఎవరూ కూడా ఇళ్ల నుండి బయటకి రావకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ చిరుత పులి మా...
ఇప్పటికి ఇరవై ఐదు పాయింట్ల నష్టంతో 31098 కు సెన్సెక్స్. ఆరు పాయింట్లు తగ్గి 9137 కి నిఫ్టీ. అయితే ఆర్థిక ప్యాకేజీ ద్రవ్యలోటు పై భారం మోపుతోందని ఆందోళనతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. అయితే రో...
భారత్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి కాబోతున్నాడట. అయితే గతం లో వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. అయితే తను తండ్రి కాబోతున్నాడు అన్న వార్తలు హల్ చల్ అవుతున్నాయి. ఓ బి...
అటు తమిళం లోనూ ఇటు తెలుగులో కూడా అనేక సినిమాలు చేసి మంచి పేరు పొందాడు. సూర్య తనదైన నటనతో ప్రజలందరి ఆకట్టుకుంటాడు. ప్రేక్షకులకి సూర్య నటన అంటే మరో స్థాయి. నిజంగా సూర్య సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలన...
విద్యార్థులకి శుభవార్త....! ఇప్పుడు ఇంటర్ పరీక్షలు వ్రాసిన విద్యార్ధులకి మంచి అవకాశం అందిస్తోంది ప్రభుత్వం. ఈ పాటికి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు కరోనా వైరస్ అడ్డు లేకుంటే ఈ పాటికి...
తిరుపతి శ్రీవారి దర్శనానికి ప్రారంభమయ్యాయి. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల ఇప్పటి వరకు స్వామి వారి దర్శనంని ఆపివేశారు. అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ లోపలికి అనుమతిస్తున్నారు. భక్తులు శ్రీవారిని దర్శనం చేసుక...
పండ్లు తింటే ఎంతో ఆరోగ్యం కలుగుతుందని పెద్దలు చెబుతారు. అయితే బొప్పాయి కూడా ఒంటికి ఎంతో మంచిది. బొప్పాయి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి... బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నా...
టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని తన కూతురు జీవ తో కలిసి జోలీగా తన ఫాంహౌస్ లో షికార్లు కొట్టాడు. అయితే ఈ కరోనా టైంలో రాంచి లో ఉన్న తన ఫాంహౌస్ లో కుటుంబం తో కలిసి సరదాగా గడుపుతున్నాడు ఎంఎస్ ధోని. అయితే...
ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. వేడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ ఎండలు వల్ల శరీరంలో ఉండవలసిన నీటి శాతం తగ్గిపోతుంది, ఉండవలసిన నీరులో 5 శాతం అంత కన్నా ఎక్కువ నీరు తగ్గితే దానిని డీహైడ్రేషన్&...
లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మద్యం దుకాణాలు షరతుల తో కూడిన అనుమతి లభించడం తో నష్టాలు మార్కెట్లో కూడా లిక్కర్ షేర్లు దూసుకెళ్లి పోతున్నాయి. రెడ్ జోన్లో తప్ప మిగి...
స్మార్ట్ ఫోన్లు వినియోగం పెరిగిన క్రమంలో మనిషి తన సొంత బ్రెయిన్ తో ఆలోచించడం పూర్తిగా మర్చిపోయాడు.ఇక ఆండ్రాయిడ్ వచ్చాక పరిస్థితి మరింత దారణంగా తయారు అయ్యింది. కనీసం బుర్రపెట్టి ఆలోచించకుండా అది...
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూ అందర్నీ ఇబ్బందులకు గురి చేస్తోంది. అయితే కేవలం బయట మాత్రమే కాకా ఇంటర్నెట్ లో కూడా ఈ వైరస్ వణికిస్తోంది. నెట్టింట్లో ఈ వైరస్ కి హ్యాష్ ట్యాగ్స్ పెట్టి వీటిని మరింత హాట...
మహిమాన్వితుడు మణికంఠుడు పార్ట్ వన్ ఇప్పుడు తెలుసుకుందాం.. పులుల గుంపుతో రాజ్యానికి వచ్చిన మణికంఠుడు.. కారణ మేమిటి? బాణం విసిరిన చోటనే ఆలయం కట్టాలని...
భారత దేశం లో వీలునామా రాయడం అంటే అదో పెద్ద తంతు.. తండ్రి, తాతలు ముసలి వాళై మంచం పడితే కొడుకులు, కూతుల్లు, కోడళ్ళు పడే బాధ, టెన్షన్ వర్ణనాతీతం.. ఎప్పుడు మరణిస్తారో, ఆస్థి ఎలా పంచుతారో, అసలు సక్రమంగా పం...
విజయవాడ పేరు వినగానే గుర్తు వచ్చేది కనకదుర్గమ్మ ఆలయం. అమ్మవారు కనకవర్ణ శోభితురాలై వుండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. ఈ ఆలయం కృష్ణా నది ఒడ...
అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా, శంఖవరం మండలానికి చెందిన ప్రాంతం. అన్నవరం ఒక సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం. ఈ ప్రాంతంలో భ...
"నదుల అనుసంధానం" అనేది భారత దేశం కన్న అనేక కలల లో ఒకటి.. ఇంతకీ అసలు మొదట ఈ ఆలోచన చేసింది ఎవరు ? ఎవరెవరు దీన్ని ఆచరణలో పెట్టాలని సంకల్పించారు? దీని వల్ల ఏమిటి లాభం? ఈ నదుల అనుసంధానం అనే పధకాన్ని...
సొర కాయ శరీరానికి చాలా మంచిది దీనిలో పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి. పండ్ల లో కన్నా నీళ్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా సొరకాయను వాడడం మంచిది. అయితే దీని వల్ల కలిగే లాభాలు ఏమిటి...? దీని గురిం...
ఇటీవలే ఫేస్ బుక్ జియో పై భారీ పెట్టుబడి పెట్టింది. బడా కంపెనీ అయినా రిలియన్స్ టెలికం యూనిట్ జియో పైన ఫేస్బుక్ భారీగా పెట్టుబడి పెట్టిందట. అయితే మొత్తం 5.7 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో రూ. 4...
దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది మొదట ఇది మూడు వందల పాయింట్లకు పైగా కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టంతో 31466 వద్ద ఉండగా నిఫ్టీ 60 పాయింట్లు బలహీనపడి 9211 వద్...
లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కరోనా మహమ్మారి వల్ల గత మూడు నెలలుగా ఎటువంటి ఈవెంట్స్ కూడా జరగడం లేదు. అలాగే క్రికెట్ మ్యాచ్ లు కూడా ఆగిపోయాయి. ఇదిలా ఉంటే క్రీడాకారులు ఆదాయం...
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఎప్పటి నుంచో వస్తున్న నానుడి. ఉల్లిపాయ వాడకం సుమారు ఐదు వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నది. అయితే ప్రపంచం మొత్తం మీద 105 బిలియన్ల పౌండ్లు ఉల్లిపాయలు ఉత్పత్తి అవుతాయి....
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అంతా దెబ్బతింటోంది. అయితే జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించవలసి ఉంది కానీ వైరస్ వల్ల రాష్ట్రం లో ఉన్న జూనియర్ కాలేజ్ లు ఓపెనింగ్ ని ఇంటర్మీడియట్ బోర్డు వాయిదా వేసింది. కరోనా...
ఎప్పుడు వ్యతిరేకంగా ఉండే విజయ శాంతి కేసీఆర్ కి సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ ప్రచార కమిటీ సారధి విజయ శాంతి ఎప్పుడు ఘాటుగా విమర్శలని కురిపించేది కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ నిర్ణయానికి తానూ ఓటు వేసింది. ఆ...
అయితే కరోనా వైరస్ కారణంగా ఈసారి టెన్త్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏకంగా ఒక సారి కాదు పలు సార్లు కూడా ఈ పరీక్షలు వాయిదా పడడం జరిగింది. అయితే దీంతో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అలానే...
కరోనా కారణంగా ఇప్పటికి కూడా లాక్ డౌన్ దుస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు కరోనా లాక్ డౌన్ లో కాస్త మార్పులు జరిగాయి. ఈ మార్పులు వల్ల ఈ కామర్స్ వాళ్లకి కాస్త ఊరట కలిగింది. అయితే గ్రీన్ జోన్ లో కాస్త అనుమ...
కుశధ్వజుడు కి శ్రీ మహాలక్ష్మి వేదవతి గా జన్మించింది. శంభుడనే అసురుడు ఇతని గృహానికి వచ్చి వేదవతి ని చూసి మోహించి కుశధ్వజడుని అడగగా అతడు నిరాకరించాడు. అర్ధరాత్రి సమయం లో శంభుడు కుశధ్వజుడ్ని వధించగా వేదవ...
భారత్ కి చెందిన గోమతి ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత డోపీగా తేలింది అయితే తమిళనాడుకు చెందిన గోమతి నుండి సేకరించిన నాలుగు నమూనాల్లో నిషేధిత ఉత్ప్రేరకం ‘19 నార్ ఆండ్రోస్టెరో...
ఊర్మిళ జనక మహారాజు కూతురు అంటే సీత చెల్లెలు. రాముడు శివ ధనుస్సుని విరిచాక సీత తో పెళ్లి నిర్ణయించారు. సీత సోదరీమణులు ని రాముడు సోదరులకు ఇచ్చి వివాహం జరిపించారు. అంటే లక్ష్మణుడిని ఊర్మిళ కిచ్చి వివాహం...
తనకి దేవుడు ఇచ్చిన బంగారు చెల్లెలు ఇక లేరు అని కృంగిపోయింది ఉదయభాను. రాజితమ్మ తనకి దేవుడిచ్చిన బంగారు చెల్లెలట. 24 ఏళ్లకే ఆమెకి నిండు నూరేళ్లు నిండిపోయాయని ఉదయభాను క్రుంగి పోయింది. ఈరోజు ఉదయం 10 గంటలక...
లాక్ డౌన్ కారణంగా వివిధ రకాల రెసిపీ లతో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అదరగొడుతోంది. ఎంతో మంది నటులు, సెలబ్రిటీలు వివిధ రకాల వంటల తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ నటి...
నిత్యం మనం డిజిటల్ వస్తువులనే వాడుతూ ఉంటాం. అలానే సమయం వాటి తోనే గడుపుతాం. ఫోన్ ల్యాప్ టాప్, కంప్యూటర్, టీవీ ఇలా ఏదో ఒక దానితో నిమగ్నమై పోతుంటారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మరీ ఎక్కువైపోయింది. ఇళ్లలోం...
2019 అధికారిక లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 139 కోట్లు. ఇందులో మహిళల సంఖ్యా 67 కోట్లు. అంటే దాదాపు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు, 930 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ గణాంకాలను పూర్తిగా విశ్లేషిస్తే ...
మనం నిత్యం వెల్లుల్లిని ఏదో రకంగా వంటల్లో వాడుతూనే ఉంటాం. అయితే వెల్లుల్లి వల్ల ఏం వస్తుంది? దాని వల్ల మనకు ప్రయోజనం ఏమిటి? నిజంగా అంత ఔషధ గుణాలు ఉన్నాయా లేవా తెలుసుకోవాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం...
భరతుడు దశరథుడికి కైకేయకి జన్మించిన కుమారుడు. శ్రీ రాముని తమ్ముడు దశరథుని కుమారుడైన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మిధిలా నగరానికి రాజైన జనకుని పుత్రికలని వివాహమాడాడు. భరతుని తల్లి కోరిక పై రాముడు అరణ్య...
ప్రధాని మోది కేవలం వెజిటేరియన్ ఆహారం మాత్రమే తీసుకుంటారట. భారత ప్రధాని నరేంద్ర మోడీ పొద్దున్నే లేవగానే చక్కెర లేని టీ తాగుతారట ఇక బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఆయన ఎక్కువ ప్రోటీన్లు ఉండేటట్లు చూసుకుంటా...
సహజంగా నిద్ర పట్టనప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఎంతో హాయిగా నిద్ర పడుతుంది. కానీ నిజంగా గోరువెచ్చని నీటి తో స్నానం చేస్తే మంచిదా? లేక వేడి నీటితో చేస్తే మంచిదా? అయితే పరిశోధనలు ఇలా చెప్పాయి...
తోకలేని పిట్టకు సాంకేతిక సొబగులు తపాలాశాఖ చరిత్ర.. ఆధునికత దానిని తోకలేని పిట్ట అని అంటారు... అది 90 ఆమడల దూరం పోతుందట&z...
అగ్ర రాజ్యమైన అమెరికా లోని న్యూయార్క్ ప్రదేశం శవాల గుట్టగా మారింది. ఈ కరోనా మహమ్మారి వలన ప్రపంచం అంతా కూడా సతమతమవుతోంది. ప్రతి ఒక్కరిని కూడా ఈ కరోనా బాధిస్తోంది. ఈ కరోనా దెబ్బకి అంతా కూడా చెల్లాచెదురు...
వాము చాలా ముఖ్యమైన పదార్థం. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే వాముని తరుచుగా వాడుతూ ఉంటారు. అయితే జంతికలు, మురుకులు చేసుకుంటే ఆ తయారీలో కలుపుతారు. వాము జీర్ణశక్తి పెంచడానికి బాగా సహాయ పడుతుంది....
కరోనా పై అనేక వార్తలు ఇంటర్నెట్ లో చక్కెర్లు కొడుతున్నాయి. అనేక పుకార్లు షికార్లు కొడుతున్నాయి. లాక్ డౌన్ అని ఇళ్లల్లో ఉండమంటే జనం కుదురుగా ఉండక అనేక అబద్ధాలని నిజాలుగా మార్చేందుకు సోషల్ మీడియాని ప్లా...
బాలీవుడ్ లో పెను విషాదాలు ఇ ప్పటికే చోటు చేసుకున్నాయి. ప్రముఖుల వరుస మరణాలు బాలీవుడ్ ఇండస్ట్రీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే బుధవారం పాటల రచయిత అన్వర్ సాగర్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే తాజా...
తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గింపు అనే వార్త వచ్చింది. ఈ నేపథ్యంలో ఎల్పిజి సిలిండర్ 14 కేజీలది రూపాయలు 583 నుంచి ప్రారంభమవుతుంది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే ధర రూపాయలు 988 నుంచి ఆర...
భూ దురాక్రమణలకు తెగబడుతున్న చైనా!విస్తీర్ణం రీత్యా రష్యా, కెనడాల తరువాత అతిపెద్ద దేశం చైనా. చైనా మొత్తం వైశాల్యం 97 లక్షల చదరపు కిలోమీటర్లు... చైనా 14 దేశాలతో 22 వే...
మ్యూచువల్ ఫండ్స్, నిజానిజాలు, ఒక్కసారి ఆలోచించుకోండి! సాధారణంగా ఎవరైనా సరే...తమ దగ్గరున్న కాస్త సొమ్మును భవిష్యత్ అవసరాల కోసం దాచుకో...
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా సమస్యల తో, ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ దాటికి ఆర్థిక మాంద్యం మొదలైంది. అయితే ప్రతి ఒక్కరు కూడా కరోనా వల్ల అనేక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. అయితే జ...
నిజంగా కొన్ని పండ్లలో కూరలో కంటే తొక్కలో ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. నిజంగా కొన్ని తొక్కలో మంచి విటమిన్స్ లాంటి సంపద లభిస్తుంది. తినే పండ్లలో కన్నా తొక్కలో రెట్టింపు ఉంటుంది. కానీ మనం ఆ తొక్కలను తినకుండా...
భారత్ మార్కెట్లోచైనా కంపెనీల వాటా ఎంత?చైనా బజార్ బ్యాన్ సాధ్యమేనా?భారతదేశంలో చాలా రంగాలలో చైనా కంపెనీలు తమ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కొన్ని రంగాలలో 70 నుంచి 75 శాత...
అసలు ఆమెను చంపడానికి కారణం ఏంటి ? ఎందుకీ దారుణానికి పాల్పడ్డాడు ? నిజంగా ఆమె నేరం చేసిందా ? వివరాలు లోకి వెళితే నవతా ట్రాన్స్పోర్ట్ కంపెనీ లో క్లర్క్ గా పని చేస్తున్న సునీల్ రాజ్ మద్యానికి బానిస అయ్యా...
సరోజినీ నాయుడు బాల్యం, చదువు వంటి అనేక అంశాలు మొదటి ఎపిసోడ్ లో తెలుసుకున్నాం.. సరోజినీ నాయుడు నిజ జీవిత వాస్తవాలలో భాగంగా మనం ఈ రెండవ ఎపిసోడ్ లో స్వతంత్ర్య ఉద్యమ విశేషాలు, బ్రిటిష్ ప్రభుత్వాన్ని...
నేరేడు వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. నిజంగానే నేరేడు ఆరోగ్యానికి మంచిది. అయితే సహజంగా నేరేడు పళ్ళు ఎండాకాలం లో దొరుకుతాయి. ఈ నేరేడు పండ్లు ఇండియా, పాకిస్తాన్, ఇండోనేషియాలో ప్రధానంగా దొరుకుతాయ...
భారతదేశం ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం మరియు విస్తీర్ణం ప్రకారం ఏడవ అతిపెద్ద దేశం. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానాన్ని కలిగివుంది. సైనిక శక్తిలో 4వ స్థానం, జిడిప...
మోడీ ప్రభుత్వం దేశం లో దశాబ్దాలుగా పేరుకుపోయిన పాత పద్దతులను సమూలంగా మార్చేసే పనిలో రోజు రోజుకూ దూసుకుపోతోంది.. కనీసం నెలకొక కొత్త చట్టం, లేదా మనుగడలో ఉన్న చట్టాలను మార్చివేయడం మనం గమనిస్తున్నాం..&nbs...
అధికారుల వేధింపులకు గురై రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. అయితే తాను ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా లో జరిగింది ఆత్మహత్య చేసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియో లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. అ...
మిరియాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇది నిజంగా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఒక వేళ కనుక మిరియాలు వట్టివి తీసుకోలేరు కాబట్టి మిరియాల తో అన్నం అయినా చేసుకొని తినవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రయ...
పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు: జామ ఆకులు పసుపు తో కలిపి దానిని నూరి మొహం మీద దానిని అప్లై చేస్తే మొటిమలు పోతాయి. అలానే వేడిపాలలో చిటికెడు పసుపు వేసి దాన్ని తాగడం వల్ల కఫం తగ్గిపోతుంది. క్యాన్సర్ చంపడాన...
ముకేశ్ అంబానీ ధనవంతుల్లో ఒకరు. అయితే ఆయన వినాయక చవితి దసరా వంటి పండగలప్పుడు అలానే న్యూ ఇయర్ పార్టీ లోనూ ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అయితే అపర కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ ఇచ్చే విందు ఎంత గ్రాండ్...
ఇండియన్ స్పీడ్ రీసర్చ్ ఆర్గనైసేషన్- ISRO లో ఉద్యోగానికి అప్ప్లై చేసుకునే వాళ్లకి శుభ వార్త. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఎప్పుడో జారీ చేసారు. ఆ సంగతి అందరికి తెలిసినదే. అయితే ఈ దరఖాస్తు గడువు పెం...
ఆరోగ్యానికి వెల్లుల్లి చాలా మంచిది. అయితే నల్ల వెల్లుల్లి ఇంకా మంచిదట. నల్ల వెల్లుల్లి ఎక్కడా ప్రత్యేకంగా పండదు. దీనిని ఒక పద్దతి లో నిల్వ చేయడం లేదా అధిక ఉష్ణోగ్రత కి గురి చేయకుండా నల్లగా మార్చి దీని...
వైశాఖ శుద్ధ తదియని అక్షయ తదియ అని అంటారు. ఆ పర్వదినం ప్రతి ఒక్కరూ పుణ్యకార్యం చేస్తే మంచి ఫలితం వస్తుంది. అందుకనే దీనిని అక్షయ తృతీయ అని అంటారు. అక్షయ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని, అదే రోజు శ్రీమహ...
ప్రపంచం అనేక వింతల మయం.. వాటిని తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.. అలాంటి ఆశక్తికరమైన పది విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఉత్తర కొరియా మరియు క్యూబా దేశాలలో కోకాకోలా ఎంతవెతికినా ద...
ప్రపంచమంతా ఈ మహమ్మారి విస్తరించింది. అనేక మందిని ఈ వైరస్ ఇబ్బందులకు గురిచేస్తోంది. కాలుష్యం, ఓజోన్ వంటి వాటి వల్ల లాభం అయినా మరో పక్క అందర్నీ అతలాకుతలం చేస్తోంది. వైరస్ సమస్య ఒకటి అయితే లాక్ డౌన్ వల్ల...
నిజంగా ఇది అరుదైన ఆపరేషన్. ప్రోత్సహించాల్సిన విషయం. విజయవంతంగా సాగింది ఆపరేషన్. కరోనా వైరస్ కారణంగా కరోనా కి గురైన ఒక యువతికి ఆపరేషన్ చేశారు డాక్టర్లు అయితే ఆ యువతి కరోనా వ్యాధికి గురై పూర్తిగా ఊపిరి...
సహజంగా వాముని వంటల్లో వాడుతూ ఉంటాం. ఏదో ఒక దానిలో వాము వేసి వంటలు చేస్తాం. అయితే వాములు ఏం ప్రయోజనం ఉంది? దీనిని వాడడం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది? నిజంగా వాము రోజు వాడడం వల్ల మనకి మంచిదేనా? భారతీయుల...
కోవిడ్ వ్యాప్తి వలన ఎప్పటినుండో వస్తున్న "వ్యభిచారం" వృత్తి తో పాటూ మనిషి జీవితంలోని అనేక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహమ్మారి సమయంలో అత్యంత ఘోరమైన పరిస్థితులను భివాండి ఏరియాలోని హనుమాన్ టెక్డి కి...
కొందరు తినడానికి ఇష్టపడతరు. కానీ మరి కొందరు ఇష్టపడరు. చిలగడదుంపలతో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. చిలగడ దుంపలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. పీచు పదార్థం కూడ ఇందులో ఎక్కువగా ఉండడము వల్ల రక్తంలోని గ్లూకోజ్ పెరుగ...
ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ ఫోటోలు బాగా హల్ చల్ అవుతున్నాయి. అయితే ఈ బ్యూటీ ఎవరు అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. అయితే ఇంతకీ ఆమె ఎవరో కాదు ప్రముఖ కథానాయిక కుష్బూ. ఆ ఫోటో చూసి ప్రతి ఒక్కరు షాక్ కి గురవ...
కరోనా అందర్నీ ముంచేస్తోంది. స్కూల్స్, కాలేజీలు, వ్యాపారాలు, క్రీడలు, సినిమాలు ఇలా ఎందులోను చూసిన పెద్ద దుఃఖమే ఈ ప్రపంచానికి వచ్చింది. ఈ మహమ్మారిని తరిమి కొట్టడం ఎంతో కష్టం అయిపోయింది. ఏం చేసిన భూతాన్న...
ఈ కరోనా ప్రజలందరినీ పీడుస్తోంది. ఈ మహమ్మారి బాధలు విపరీతంగా మారి పోతున్నాయి. అందరికి వేగంగా వ్యాపిస్తోంది కరోనా. అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఈ కరోనా భూతమై 31 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ జరిగిం...
ఎమ్మెల్యే సీతక్క చేసిన ట్వీట్ అదిరిపోయింది. ఎక్కడకి వెళ్లిన ఎంత ఎత్తుకి వెళ్లిన మన రూట్స్ మనం మరచిపోకూడదన్నట్టు ఆమె తనకి సాయం చేసిన ఆదివాసులకు సహాయం అందించాలని మళ్ళీ అడవి బాట పట్టింది. గన్ పట్టిన...గన...
వాయిదా పడ్డ ఇంటర్ పరీక్షలు! చైనా వైరస్ ఇండియాకు చేరుకోగానే ఇంటర్ బోర్డు పరీక్షా తేదీలను పోస్ట్ పోన్ చేసింది. మొదట విడుదల చేసిన షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ముఖ్య అంశాలు : ఇంటర్ వార్షిక పరీక్షలు షె...
మహేష్ బాబు లాక్ డౌన్ లో కుటుంబం తో కలిసి ఆనందంగా ఉంటున్నాడు. ఖాళీ సమయాన్ని తన కూతురు తో కొడుకు తో ఎంతో ఆనందంగా ఉంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు . అయితే ఎప్పుడు సమయం వస్తే అప్పుడు ఇంట్లో ఉండే సూపర్ స...
కరోనా వైరస్ బ్రిటన్ లో ఇప్పటికే అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు బ్రిటన్లో 219183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా 31855 మంది మరణించారు. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ నేపథ్యంలో...
రుద్ర వృక్షాల విత్తనాలు ఇవి. భక్తుల ధరించే పవిత్రమైనవి. అసురుల రాజైన త్రిపురాసురుడు లోకాలను అల్లకల్లోలం చేస్తుంటే దేవతలు శివుడికి మొరపెట్టుకోగా అతడిని వధించడం ఎలాగో ధ్యానిస్తూ కూర్చున్నాడు. అలా వెయ్య...
రోహిణి కార్తె అంటేనే భయంకరంగా ఉంటుంది సూర్యుడు ఉగ్రరూపం ఎత్తి ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అయితే రోహిణి కార్తె అంటేనే రోళ్లు బద్దలై పోతాయని నానుడి ఉంది. ఇది అనేక సార్లు నిజమైంది. ఇప్పుడు మళ్లీ నిజమని న...
తెలంగాణ లో రెడ్ జోన్లు... ఆరెంజ్ జోన్లు గా విడదీయడం జరిగింది. అయితే కరోనా తీవ్రతను బట్టి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు ఆరెంజ్ లేదా రెడ్ జోన్లగా పెట్టడం జరిగింది. రెండు వారాల క్రితం ప్రకటించినప్పుడు 20...
గాడ్ అఫ్ కేట్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ 48వ పడిలోకి అడుగు పెట్టాడు. అయితే ఆయన ఈసారి వేడుకలకి నో చెప్పారు. తాను ఈ వేడుకలకు దూరంగా ఉంటూ ఈసారి పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోలేదు. కరోనా వల్ల మొత్తం ప్రపంచమ...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా ఒక ట్వీట్ చేశాడు. ఆ వార్త వైరల్ అవుతోంది. అయితే ట్విట్టర్ లో తను ఒక వీడియో ని కూడా చేసి క్యాప్షన్ పెట్టాడు. కష్టపడి సాధించాలి డిమాండ్ చేయొద్దు అంటున్నాడు. ఈ క్య...
అయితే ఒక ప్రమాదం నుండి బయటపడ్డాం అంటే ఇప్పుడు నిసర్గ తుఫాను బుధవారం ఉదయం తీవ్ర తుఫానుగా మారింది. అయితే ఈ తుఫాన్ ఉత్తర మహారాష్ట్ర వైపు గంటకు 12 కిలో మీటర్ల వేగం తో ప్రయాణిస్తోంది. అలానే ఆలీబాగ్ కి దక్...
మన పెద్దలు ఆహారాన్ని సమపాళ్లాలో తీసుకుంటే ఇంకా ఏ ఔషధం అవసరం లేదు అని నమ్మేవారు, కనుక సరైన ఆహారం తిని ఆరోగ్యంగా ఉండేవారు. ఈతరం లో మనం ఆరోగ్యం కోసం ప్రాకులాడుతూ ఆహారాన్ని, ఔషధాన్ని కలిపి తింటున్నాం........
సన్ బర్న్ అయితే కచ్చితంగా నయం అవ్వడానికిరెండు రోజులు పడుతుంది. కనుక సన్ బర్న్ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లని నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కమిలిన చర్మం వల్ల నొప్పి వస్తే పెయిన...
ఆ పల్లెటూరిలో ఉసూరుమంటూ 1500 మంది ఉండేవారు.. నేడు ఆ సంఖ్య పదివేలకు చేరింది..అదెలా? అనుకుంటున్నారా? సాధారణంగా పల్లెలనుండి పట్టణాలకు వలసవెళుతుంటారు ఎక్కడైనా, ఇక్కడ సీన్ రివర్స్.. పట్టణాలనుండి ఆ పల్లెకు...
ఈ లాక్ డౌన్ వల్ల పనులు అన్ని మానుకుని ఈ మహమ్మారిని కట్టడి చెయ్యాలని ప్రతీ ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మహమ్మారి బారిన పడకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ కరోనా వల్ల ఇప్పటికే తీవ్ర దుస...
తాజాగా మరో వార్త బయటపడింది. కిరాణా షాపుల కేంద్రంగా కరోనా విజృంభణ అని అంటున్నారు. అయితే అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా వ్యాపిస్తోంది? అయితే బస్తీ లో కాలనీలో ఉన్న చిన్న చిన్న కిరాణా షాపులు కరోనా వైరస్ కు...
రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. కానీ ఈ సంవత్సరం రంజాన్ మాసంలో కరోనా వచ్చింది కాబట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక దూరం తప్పనిసరి కనుక మసీదు కి వెళ్ళడం కంటే ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవ...
కరోనా కారణంగా ప్రతిదీ మూసుకున్నాయి. ఆలయాలు సైతం తెరుచుకోవడం లేదు. ఇలాంటి దుస్థితిని మనం కొన్ని రోజుల కిందటి నుంచి కూడా చూస్తున్నాం. అయితే భక్తులు మాత్రం ఆలయాలు తెరవాలని కోరుతున్నారు. ఈ మేరకు కర్ణాటక ప...
యజమాని గణేశ్ మాయమాటలు నమ్మి అడ్వాన్స్ కూడా తీసుకోలేదు. నాలుగు నెలలుగా పని చేయించుకొని వారికి డబ్బులివ్వకుండా ముఖం చాటేశాడు. లాక్డౌన్ సమయంలో శ్యామల అనారోగ్యం బారిన పడటంతో 20 రోజ...
కరోనా కారణంగా అన్నీ ఆగిపోయాయి. వ్యాపారాల నుండి ప్రతీది ఆగిపోయాయి. క్రీడలు పరిస్థితి కూడా అంతే కదా. అవి కూడా కాళీ మైదానం లో ఆడుకోవాల్సిన పరిస్థితి. అలానే వ్యాపారాలు లేక డబ్బు లేని దుస్థితి. ఇప్పటికే ఈ...
భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్. అయితే ప్రస్తుతం పరిస్థితిని ఉద్దేశించి వీరు మరో ప్యాకేజి పై చర్చిస్తున్నట్టు సమాచారం అందింది. అయితే ఇప్పటికే ఆర్ధిక ఉద్ద...
లైసెన్స్ గన్నులపై కాస్త నిర్ణయాలను తీసుకుంది ప్రభుత్వం. ఎప్పుడూ కూడా లైసెన్స్ గన్స్ ని సాధారణంగా మూడు కేటగిరిలో జారీ చేస్తారు. వ్యక్తిగత భద్రత సెక్యూరిటీ గార్డులు ఫైరింగ్ క్రీడల సంబంధించిన వాళ్ళకి వీట...
అల్లం నిజంగా ఒంటికి ఎంతో మంచి చేస్తుంది. దీని యొక్క విశేషత ఈనాటిది మాత్రమే కాదు. పూర్వం నుంచి మన ఆయుర్వేద పండితులు అల్లం లోని ఔషధ గుణాలను మనకి చెబుతూనే వస్తున్నారు. అయితే అల్లం వల్ల మనకు ప్రయోజనం ఏమిట...
ఒక పక్క కరోనా వైరస్ పీడిస్తుంటే మరోవైపు ఈ తుఫాన్ అంటే అసలు ఏమవుతుంది? దీనివల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు చోటు చేసుకున్నాయి. అయితే వాతావరణం కనుక ఇలానే ఉందంటే పరిస...
ఇప్పటికే కరోనా వైరస్ అందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మంచిర్యాల జిల్లా లో కరోనా కలకలం రేపుతోంది. హాజీపూర్ మండలం రాపల్లి గ్రామం లో ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా...
తాజాగా విశాఖపట్నం లో ఈ సంఘటన చోటు చేసుకుంది. విశాఖ జిల్లా పరిధి లో ఆర్ఆర్ వెంకటాపురం లో ఉన్న ఎల్జి పాలిమర్స్ లో కంపెనీ లో గురువారం తెల్లవారుజామున భారీగా రసాయన వాయువు లీక్ అయింది. దీని వల్ల ఇప్పటి వరకు...
ప్రస్తుతం లాక్ డౌన్ లో ప్రజలంతా ఉన్నాము. ఈ కరోనా వైరస్ కారణంగా అన్నీ ఆగిపోయాయి. వ్యాపారాల నుండి ప్రతీది ఆగిపోయాయి. క్రికెట్ పరిస్థితి కూడా అంతే కదా....! అవి కూడా కాళీ మైదానం లో ఆడుకోవాల్సిన పరిస్థితి....
కరోనా మంచి పాఠాన్ని అందిస్తున్న గురువు. అయితే ప్రతీ మనిషికి తగిన అభాస్యం అందిస్తోంది. అలానే ప్రతీ మానవుడు సమయం వెనుక పరిగెడుతున్నాడు. ఏం చేస్తున్నాం? అసలు సమాజంలో ఏం జరుగుతోంది? అసలు నిన్న ఏం చేసాం? ఇ...
లాక్ డౌన్ ని మళ్ళీ పొడిగించారు. ఈ నెల 31వ తేదీ వరకు మరలా లాక్ డౌన్ ఉంటుంది. ఈ లాక్ డౌన్ ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంబీఏ జాతీయ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆదివారం ర...
ప్రభాస్ తో మీకు పెళ్లా? అన్న ప్రశ్నకి క్లారిటీ ఇచ్చేసింది కొణిదెల నిహారిక. అంతే కాక తన ఫేవరెట్ హీరోలపై ఇంట్లో ఉండే క్లోస్ మెంబర్స్ పై గురించి కూడా అనేక విషయాలని చెప్పింది నిహారిక. ప్రస్తుతం లాక్ డౌన్...
ఈ వైరస్ అందర్నీ అనేక ఇబ్బందులు పెడుతోంది. దేశాలు దాటి ఖండాలు దాటి ఎంతో మందిని ఇప్పటికే బలితీసుకుంది. దీని వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ పరిస్థితి నిజంగా దారుణం. ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్...
అయితే కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే సినిమా షూటింగ్ లో నిబంధనలు పెట్టారు. దాంతో పాటు థియేటర్లు కూడా మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీవీ ఫిలిం షూటింగ్ లకు కొన్ని షరతులతో కూడిన నియమ నిబంధనల తో మ...
ఈ లాక్ డౌన్ వల్ల పనులు అన్ని మానుకుని ఈ మహమ్మారిని కట్టడి చెయ్యాలని ప్రతీ ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మహమ్మారి బారిన పడకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కరోనా వల్ల అంతా అల్లకల్లోలంగా మ...
అయితే అమ్మ గురించి మాటల్లో చెప్పడం సులభం కాదు. ఎన్నో పాటలని చేసినా కూడా అమ్మ గురించి కంప్లీట్ గా చెప్పలేము అంటున్నాడు దేవి శ్రీ ప్రసాద్. అమ్మ చేసే త్యాగం అటువంటి వంటూ ఎప్పుడు ఒకేలా మనల్ని ప్రేమించే గల...
కరోనా వైరస్ మొత్తం ప్రపంచమంతా విస్తరిస్తోంది. దీని వల్ల ప్రతి ఒక్కరూ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలానే భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ కనుక పిల్లలకి సోకితే కంగారు పడాల్సిందేమీ లేదంటున్నారు...
కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగా అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. అయితే కరోనా వైరస్ కట్టడి చేస్తే ప్రజలు సురక్షితంగా ఉండటానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయి...
నటుడు శివాజీ రాజాకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. సీనియర్ నటుడిగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడుగా శివాజీ రాజా ప్రముఖ స్థానం సంపాదించాడు. అయితే ఆయనకు మంగళవారం రాత...
నేను హైదరాబాద్లో ఉంటాను. కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో ఎవరి భయాలు వారికున్నట్టే నాకూ ఉన్నాయి. ఇంట్లో ఉంటూ నా జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. కానీ అవసరాల కోసం బయటికొచ్చినప్పుడు, మనకోసం లాక్&...
కరోనా కారణంగా అన్నీ ఆగిపోయాయి. వ్యాపారాల నుండి ప్రతీది ఆగిపోయాయి. క్రికెట్ పరిస్థితి కూడా అంతే కదా. అవి కూడా కాళీ మైదానం లో ఆడుకోవాల్సిన పరిస్థితి. అలానే వ్యాపారాలు లేక డబ్బు లేని దుస్థితి. ఇప్పటికే ఈ...
తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రాలకు ప్రజలలో మంచి ఆదరణ ఉంది . ప్రత్యేకంగా యువతలో అయితే వారు దర్శకత్వం వహించిన చిత్రాలు ఎప్పటికి మర్చిపోలేనివి. అటు మెగాస్టార్ వారస్వతం పంచుకున్న రాంచరణ్ తేజ్...
కరోనా వైరస్ వల్ల అంత కూడా అల్లకల్లోలంగా మారిన స్థితి. ఈ మహమ్మారి వల్ల అనేక ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ప్రజలు అంత కూడా అనారోగ్యం కి గురి కాకుండా, ఒకరి నుండి ఒకరికి ఈ కరోనా రాకుండా ఉండడానికి అనేక జాగ్రత...
కరోనా వైరస్ ఇప్పటికే అనేక ఇబ్బందులు పెడుతూ వచ్చింది. అయితే లాక్ డౌన్ పొడిగింపులు పైన వివాహం ఒక సారి వాయిదా వేసుకుని ఈసారి మాత్రం దిగ్విజయంగా జరుపుకున్నాడు హీరో నిఖిల్ సిద్దార్థ్. నిఖిల్ తన ప్రేయసిని వ...
సూర్యుడు ప్రపంచానికి వెలుగును ఇచ్చే దేవుడు. కశ్యప ప్రజాపతి అతిథులకు జన్మించిన కుమారుడు. కశ్యప ప్రజాపతి అతిథులకు జన్మించిన వారిని ఆదిత్యులు, వసువులు, రుద్రులు అంటారు. ఆదిత్యులు 11 మంది వారు వరుణ, సూర్...
ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. అందరిని సురక్షితంగా ఉంచేందుకు లాక్ డౌన్ ను విధిస్తే అదే లాక్ డౌన్ ఈ చిన్నారి పాలిట శాపం అయ్యింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ లో గుర...
వలస వెళ్లిన కూలీలు ఇప్పటికే అనేక చోట్ల చిక్కుకుని ఉన్నారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం మానవతా దృక్పథం పై స్పందించిన సహృదయం తో వారిని రక్షించేందుకు ఆశ్రయం కల్పించింది. దాతల సహాయం తో కావాల్సిన ఆహార సౌకర్య...
ఉసిరి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఉసిరి క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉండడానికి సహాయ పడుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని వృద్ధి చేయడానికి ఉసిరి ఎంత గానో సహాయ పడుతుంది. ఉసిరి లో అధికంగా ఉండే కాల్ష...
కరోనా వైరస్ వ్యాధి గురించి చైనా టీకాలని అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది కల్లా కూడా ఈ టీకాలు అందుబాటు లోకి వస్తాయని చెబుతున్నారు. అయితే ఖచ్చితంగా అవి అందుబాటులోకి వస్తాయనే అన్నారు. సాధారణంగా వాటిని చేస్త...
బండికి సైడ్ మిర్రర్ లేకపోతే ఈ చలాన్. లాక్ డౌన్ ప్రారంభం నుంచి అమలు చేస్తున్న పోలీసులు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని అవసరాలతో పాటు వివిధ పనుల కోసం రోడ్డెక్కిన వాహన దారులకు ఈ చలానా చాలా ఇబ్బందిని కల...
అయితే ఈ వర్షాకాలం లో కృష్ణా గోదావరి నదీ జలాలు వినియోగించే ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదట గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన కొన్ని ప్రణాళిక రూపకల్పన చేయడ...
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే అనేక గృహహింస కేసులు నమోదయ్యాయి. అయితే ఎక్కడ చూసినా ఎక్కడో ఒక చోట గృహహింస మనం రోజూ చూస్తూనే ఉన్నాం. అయితే ఈ గృహహింస ఎదుర్కొంటున్న మహిళలకు రక్షణ ఏర్పాటు చేసారు. ఈ సెంటర్లు...
అయితే ఇప్పటికే కరోనా వైరస్ ఇబ్బంది పెడుతోందని మనకు తెలిసిందే. కరోనా వైరస్ గురించి జిల్లాలో భాగంగా కొన్ని అమలవుతున్న వార్తలు తెలిసినదే. సోమవారం మళ్లీ కొన్ని మార్పులు చేశారు. అయితే దీనిలో జోన్ల వారీగా స...
క్వాడ్రఫుల్ సెంచరీ...! వామ్మో ఎంత గ్రేట్ రా బాబు అనిపిస్తుంది కదా...! ఎవరైనా అంత గట్టిగా బాదగలరా? నిజంగా అద్భుతమే. ఆ అద్భుతానికి 16 ఏళ్ళు నేటితో. క్రికెటర్ లారా అంటే ఎవరికైనా గుర్తు వచ్చేది ఆ క్వాడ్రఫ...
సహజంగా కాలు నొప్పులు వస్తూనే ఉంటాయి. కానీ ఒక వేళ కాలు నొప్పి వస్తే వేగంగా పోదు. అయితే కాలు నొప్పి వల్ల పనులని చేసుకోవడం అవ్వదు. ఇలా బాగా బాధిస్తూ అస్తమానం కాలు ఇబ్బంది పెడుతుంది. ఒక వేళ ఇలా ఇబ్బ...
వడివేలు ఇప్పటికే హాస్య నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించాడు. అంతే కాకుండా నటుడు వడివేలు చక్కటి పేరు తెచ్చుకున్నాడు. అయితే హాస్య నటుడు వడివేలు స్నేహాన్ని వదులుకోనని దర్శకుడు , నటుడు మనోబాల పేర్కొన్నారు....
కరోనా కారణంగా ఇప్పటికీ క్రికెట్ మ్యాచ్లు ఆగి పోయాయి. ఐపీఎల్ నుంచి అనేక మ్యాచ్ లని మిస్ అవుతున్నారు క్రికెట్ ప్రేమికులు. అయితే మ్యాచ్ ను మిస్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే మంచి శుభవార్త అని చెప్పొచ్...
నిజంగా మనం ఎంతో మంది ఆల్కహాల్ కి బానిసలు అయ్యి పోవడం నిత్యం చూస్తూనే ఉంటాం. ఆల్కహాల్ కంటెట్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ పాడైపోయి చనిపోయారు అని కూడా ఎన్నో సార్లు విన్నాం. ఇంత ప్రమాదకరమైన ద్రవ్యాన్ని ఎం...
కరోనా వైరస్ వల్ల ఇప్పటికే ప్రజలంతా లాక్ డౌన్ లో ఉన్నారన్న సంగతి తెలిసినదే. అయితే ఈ లాక్ డౌన్ ని పొడిగిస్తారు అనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ లో ప్రజలు కట్టు దిట్టంగా ఉన్నా సరే పాజి...
కరోనా మనందరినీ గట్టిగా కొట్టింది. ప్రస్తుత పరిస్థితులకు కారణం కరోనా వైరస్ అని విజయ్ దేవరకొండ అన్నాడు. అయితే ఈ కరోనా పేరు విని విని చిరాకు వచ్చింది. కానీ మన అందరిని గట్టిగా కొట్టింది నన్ను కూడా అని అంట...
ఎప్పుడూ కూల్ గా ఉండే ధనా ధన్ ధోనీ లాక్ డౌన్ కారణంగా ఎన్ ఫోర్స్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన కార్యక్రమం లో వీడియో కాల్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. తనతో పాటు విరాట్ కోహ్లీ , అశ్విన్ కూడా మాన...
బిజిలీ మహదేవ్ ఆలయం హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇది ఎత్తైన శిఖరం మీద ఉంది. అక్కడే బియాస్ పార్వతి నదుల నడుమ ఇది ఉంది. అలానే కులు లోయ కూడా అక్కడనే ఉంది. 60 అడుగుల దూరం స్తంభం కనిపిస్తుంది. పిడుగుల రూపంలో అ...
గురకతో సహజంగా వారు మాత్రమే కాక పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూంటారు. అయితే ఇది నిజంగా బాధే. ఈ బాధ తొలగి పోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి... అధిక బరువు ఉంటే బరువు తగ్గాలి: ఒక వేళ కనుక బరువు ఎక్కువ...
బెజవాడ లో కత్తుల తో విద్యార్థులు వీరంగం చేశారు. అయితే ఈ విద్యార్థులు నడిరోడ్డు పై కత్తుల తో వీరంగం సృష్టించారు. కాలేజీ విద్యార్థులు రౌడీ మూకల్లా ప్రవర్తించారు. హద్దూ అదుపూ లేకుండా చెలరేగి పోయారు. రెం...
ఈ లాక్ డౌన్ వల్ల పనులు అన్ని మానుకుని ఈ మహమ్మారిని కట్టడి చెయ్యాలని ప్రతీ ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మహమ్మారి బారిన పడకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు కూడా ఈ కరోనా ని తర...
అయితే అక్టోబర్ నవంబర్లో ఐపీఎల్ సాధ్యమన్న గైక్వాడ్ అయితే ఈ ఏడాది ఇటువంటి ప్రపంచ కప్ జరిగే సూచనలు కనిపించడం లేదని అలాగే భారత్ లో పరిస్థితులు సర్దుకుంటే గాని దాని స్థానం లో ఐపీఎల్ నిర్వహించే అవకాశం ఉందని...
తాజాగా విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ కలిసి వాళ్ళిద్దరి ప్రేమ సినిమా తో రాబోతున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వి.ఎన్.ఆదిత్య అందించారు. అయితే ఈ చిత్రాన్ని వేద క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్ నిర్మిం...
కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇళ్ల ల్లోనే ఉంటున్నారు. అయితే హీరో హీరోయిన్స్ లో ఉన్న హిడెన్ టాలెంట్స్ కూడా ఇప్పుడే బయటకి వస్తున్నాయి. హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లు ఇలా అంతా కూడా వాళ్ళకి ఉన్న టాలెంట్స్ లో స...
వేసవిలో ప్రతీ ఒక్కరూ కూడా ఇట్టే అలసిపోతారు. అలానే ఆ వేడికి బాగా నీరసం అయిపోతారు. పిల్లలు కూడా ఎక్కువ ఆడుకుని అలిసిపోయి ఇట్టే ఎండవల్ల ఎనర్జీ తగ్గి పోయి బలహీనం అయిపోతారు. అయితే వీటి అన్నింటినీ కాక మరెన్...
కరోనా ప్రభావం అందరి మీద పడుతోంది. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ లో ఉంది ఇళ్ల ల్లోనే పరిమితమయ్యారు. అయితే కరోనా పై పోరాటానికి 28 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు అక్షయ్ కుమార్. హీరో అక్షయ్ క...
కరోనా వైరస్ వల్ల ప్రపంచం అంత అల్లకల్లోలం అయిపోతోంది. అంతా కూడా అనేక బాధలు పడుతున్నారు. మందు దొరకక వైద్యులు అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. ఖండాలు దాటి దేశాలు దాటి ఈ వైరస్ అందర్నీ బాధిస్తోంది. ఇంత ఘోర...
సృష్టించిన కల్లోలం ముగిశాక పరిస్థితి ఎలా ఉండబోతున్నాయి అని క్రికెటర్లు చెప్పారు. ఒకొక్కరు వాళ్ళకి నచ్చిన రీతిలో కొన్ని మాటలు చెప్పారు. అయితే సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే మన జీవితంలో ఎన్నడూ చూడని విధం...
భారత దేశం ఎటుపోతోంది? అంతా అవినీతి మయం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి అనేక ఆశలతో మోడీ ప్రభుత్వాన్ని గద్దెపై కూర్చోబెట్టారు సగటు భారతీయులు.. అయితే మోడీ గవర్నమెంట్ విధానాలు చూసిన కొందరు ఆర్ధిక...
భారత్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి చెప్పడం కొత్తేమీ కాదు. అయితే ఆయన ఫిట్నెస్ కోసం ఎంతో శ్రమిస్తాడు. వ్యాయామం ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు విరాట్ కోహ్లీ. అయితే లాక్ డౌన్ల...
అయితే కరోనా కారణంగా అని క్రీడలు కూడా ఆగిపోయిన దుస్థితి ఏర్పడింది. క్రీడాకారులు కూడా ఇంటికే పరిమితమై ఫిట్నెస్ పై దృష్టి పెడుతున్నారు. ఆటలు లేక ఇళ్లకే పరిమితం ఇక తప్పడం లేదు. అయితే కరోనా వైరస్ వల్ల ఇప్...
హీరో రానా మిహికల వివాహం త్వరలో జరగనున్నదట. అయితే ఇప్పటికే రోకా కూడా చేసుకుని పెళ్లి మాటలు మాట్లాడుకున్నారు. ఆ ఫోటోలు కూడా ఇంటర్నెట్లో హల్చల్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి పెళ్లి గురించి తేదీలు ఫి...
హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఒక ఇంటివాడు అయ్యాడు. గతం లోనే తాను నిశ్చితార్థం చేసుకున్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అనేక వాయిదాల అనంతరం గురువారం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చ...
ఈరోజు తారక్ పుట్టిన రోజు సందర్భంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా టాలీవుడ్ లో...
అయితే ఇప్పటి వరకు విజయనగరంలో జీరో కేసుల ఉండగా. తాజాగా కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో కరోనా వల్ల తొలి మరణం సంభవించింది. బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు కరోనా లక్షణాల తో చిక...
ప్రధాని నరేంద్ర మోదీ సామర్ధ్యం తో ప్రపంచానికి ఆదర్శవంతమైన నాయకుడిగా ఎదిగారు అని అంటున్నారు రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. అయితే మోదీ రెండోసారి ప్రధాని గా బాధ్యతలు చేపట్టి ఏడాద...
హాకీ ఇండియా పెద్ద మనసుతో మరోసారి కేంద్రానికి విరాళం అందించింది. కరోనా కోసం ఇప్పటికే ఎంతో మంది విరాళాలు అందిస్తున్నారు. వారిలో నటులు,నాయకులు,వ్యాపారస్తులు వున్నారు. అయితే కరోనా కట్టడి కోసం కేంద్రానికి...
కరోనా దెబ్బ ఎవరికీ తగలకూడదని ప్రజలకి అండగా ప్రభుత్వం ఉంటోంది. అయితే ప్రభుత్వానికి సహాయం అందించాలని సెలబ్రెటీస్ సైతం తమ వంతు సాయం అందిస్తున్నారు. ప్రముఖులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఎంతో మంది ముందుకి...
కేరళ లో ఓ ఘటన జరిగింది. ఆసుపత్రి లో జార్జ్ (89) చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యాడు. అయితే డిశ్చార్జ్ చేసిన తన తండ్రిని ఇంటికి తీసుకుని రావడానికి ఆటో లో వెళ్ళాడు రోయామెన్ (30). కానీ దారిలో పోలీసులు ఆటో...
ఇలాంటి క్రిటికల్ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి , వైరస్ సోకకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో ప్రభావం ఎక్కువ . చాలా మంది ఉదయం లేవగానే కాఫీ త...
ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒలంపిక్ గేమ్స్ మరికొన్ని నెలలులో ప్రారంభం కానున్నాయి. చివరిగా బ్రెజిల్ దేశానికి చెందిన రియో డి జెనరలో 2016, ఆగస్టు 21 తేదీతో ముగిసిన ఒలింపిక్ గేమ...
2014 వ సంవత్సరం వరకు టాలీవుడ్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యింది. కానీ తరువాత విడుదలైన బాహుబలి, బాహుబలి - టూ వంటి చిత్రాలు తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాయి. దీన...
ఢిల్లీ లో జరిగిన మత కార్యక్రమాలకి హాజరయ్యారు ఎంతో మంది ప్రజలు. ఆ సమావేశమే ఇప్పుడు ప్రమాదం అయ్యింది. ఒక్కసారిగా కరోనా కేసులు తీవ్రంగా పెరిగాయి. అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాతే ప్రభావం మరెంత ఎక్కువయ్యింద...
మెరుగవుతుంది అని ఎదురు చూస్తున్న కూడా పరిస్థితి బాగా లేదు. ఎక్కడ చూసిన అదే దుస్థితి. ఏం అవుతుందో అర్ధం కానీ స్థితి లో జనం. అంత కూడా గందరగోళం. కరోనా వైరస్ అందర్నీ హింసిస్తోంది. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు...
రోజూ మంచి నీళ్ళు ఎక్కువగా తాగాలి ఇలా చెయ్యడం వల్ల శరీరం లో వేడి తగ్గి జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. రోజూ తినే ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తింటే జుట్టు బలంగా తయారవుతుంది. తలస్నానం కుంకుడుకాయ,...
కొన్ని సార్లు దగ్గు బాగా ఎక్కువై తగ్గకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. దాని వల్ల ఏ పని చెయ్యాలనిపించక అలసటగా ఉంటుంది. అంతే కాక ఏదో అనారోగ్యంగా అనిపిస్తుంది. దీని వల్ల ఏదో తెలియని దిగులు ఇలా అనేక ప...
భారత్ హాకీ లో దిగ్గజంగా నిలిచిన బల్వీర్ సింగ్ సీనియర్ హాకీ ఆటగాడు. అయితే ఈ సీనియర్ ఆటగాడు కన్నుమూసాడు. అయితే కొద్ది రోజుల నుంచి అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన మొహాలీ లోని ఫారెస్ట్ హాస్పిటల్లో చికిత్స పొ...
కరోనా కారణంగా అన్నీ ఆగిపోయాయి. వ్యాపారాల నుండి ప్రతీది ఆగిపోయాయి. క్రికెట్ పరిస్థితి కూడా అంతే కదా. అవి కూడా కాళీ మైదానం లో ఆడుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితిలో విరాట్ ఎలా ఆడతాడో చూడాలని ఉ...
కరోనా వల్ల అందర్నీ అనేక చర్యలతో కట్టడి చేసింది ప్రభుత్వం. అయితే ప్రతీ ఒక్కరికి కూడా ఈ రూల్స్ చెప్పి లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసినదే. ఈ కరోనా ని బాగా కట్టడి చేసి ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచాలని అనేక వ...
ఈసారి ఐపీఎల్ 2020 ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ సోమవారం సం రైజర్స్ తో పోటీ పడింది. బెంగళూరు హైదరాబాద్ మధ్య పోరు కొనసాగి ఫైనల్ లో ఆరిసీబీ గెలిచింది ట్రోఫీ ని అందుకుంది. దీని వల్ల ఆరిసీబీ ఫాన్స్ ఆ...
రోగ నిరోధక శక్తిని పెంచడంలో తులసికి మించిన ఔషధం మరి ఏమి లేదు.... తులసిని సర్వ రోగ నివారిణి అంటారు. తులసి ఆకుల తో రసం లేదా తులసి టీ చేసుకోవడం వల్ల సర్వరోగాలు నుండి నివారణ పొందవచ్చు . తరచుగా తులసి ఆకుల...
ఉష్ణోగ్రత రోజు రోజు కి పెరుగుతున్నాయి,కనుక అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి,అందాన్ని కూడా కాపాడుకోవాలి. ఇలా అందంతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. ఎండలో అత్యవసర పరిస్థితి వస్తే తప్...
ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఈ కరోనా ఎప్పటితో ఆగిపోతుంది? బీభత్సం సృష్టించి ఈ కరోనా అందర్నీ బాగా ఇబ్బంది పెడుతోంది. ఖండాలు దాటి వచ్చేసి పాకుతున్న ఈ మహమ్మారి ఎప్పటితో ఆగిపోతుందా అని సమస్తం ఎదురు చ...
ఖండాలు దాటి దేశాలు దాటి ఈ కరోనా తీవ్ర ఇబ్బంది పెడుతోంది. ఈ కోవిడ్ జనాన్ని ముప్పు తిప్పలు పెడుతూ అనేక ఇబ్బందులు తెస్తోందన్న సంగతి తెలిసినదే. దీనికి గాను డాక్టర్లు అనేక సేవలని అందిస్తూ జనానికి అండగా ఉన్...
ప్రస్తుతం టాలీవుడ్ అంటే ఒక ప్రాంతీయ పరిశ్రమ మాత్రమే కాదు...బాహుబలి, సైరా వంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న ఏకైక పరిశ్రమ. టాలీవుడ్ స్థాయి ఇప్పటిది కాదు..90వ దశకం నుండే, తెలుగు చలన చిత్ర...
తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది నాడు సరికొత్త ట్రెండ్ సృష్టించడానికి మన ముందుకు వచ్చింది ఆహా యాప్ .ఈ యాప్ ని భారీగా విడుదల చేయాలనీ పెద్ద ప్రణాళికనే వేసుకున్నారు. కానీ కరోనా కారణంగా ఇది కుదరలేదు .ఈ యాప్...
కోవిడ్ కి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రపంచాన్నే ఈ వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువై పోతున్న దుస్థితి. ఎక్కడికి అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కూడా ఫలితం లేక పోతోంది. లాక్...
చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం కర్ణాటక రాష్ట్రం లోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బుధవారం రాత్రి ఆరుగురు చోరీకి ప్రయత్నించారు. అయితే ఎవరూ లేని సమయం చూసి ఆరుగురు మంది చోరీకి ప్రయత్నించగా వారిలో ముగ్గురు...
కరోనా వైరస్ వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న సంగతి తెలిసినదే. ఒక పక్క ఆరోగ్యాలు దెబ్బ తింటంటే మరో పక్క చాలా మందికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న దుస్థితి. ఇలా అనేక రకాల దారుణాలని మనం నిత్యం చూస్తూన...
ఎండలు మండిపోతున్నాయి,శరీరంలో ని వేడిని ఎలా తగ్గించుకోవాలి అని సందేహమా?ఆలోచన వద్దు ఈ రోజు నుండి మీ ఆహార పద్దతులు మార్చుకోండి ఎందుకంటే ఈ ఒక్కటి మనల్ని ఆరోగ్యంగా మార్చుతుంది. శరీరం చలువ చెయ్యాలి అంటే కొబ...
ప్రపంచం అంతా ఈ మహమ్మారి పీడించుకు తింటోంది. దేశ దేశాలు తిరిగి ప్రజల్ని సతమతం చేస్తోంది. అందర్నీ హింసిస్తూ ఈ మహమ్మారి ప్రాణాలతో ఆడుకుంటంది. ఈ రోజు ఉదయం నాటికి మొత్తం ఇండియాలో 4421 కేసులకు చేరింది. అయిత...
చిరంజీవికి ఫోన్ చేసి అభినందించారు అమితాబ్ బచ్చన్. ఇండియా ఎవర్ గ్రీన్ స్టార్ అమితాబ్ బచ్చన్ మెగా స్టార్ చేసిన పనికి ఎంత గానో ప్రశంసించాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న సంగతి త...
మొన్న మొన్నటి వరకు నటులు మాత్రమే చాలెంజ్ విసురుకున్నారు. కానీ ఇప్పుడు క్రీడాకారులు కూడా చాలీజ్ల తో ముందుకు వస్తున్నారు. అయితే ఇది నిజంగా అందరినీ ఆశ్చర్య పరిచింది. మాస్టర్ సచిన్ బ్యాట్ పట్టి స్టేడియం...
లాక్ డౌన్ వల్ల ఇప్పటికె ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వం వీటిలో కొంచెం మార్పులు తీసుకు వచ్చింది. కొన్ని వాటిని మినహాయింపు పెట్టి ప్రజలకి కాస్త ఉపశమనం కలిగించారు. దీనివల్ల ప్రజలకి కొన...
లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఇళ్ళల్లోనే ఉంటున్నారు. ఈ కరోనా మహమ్మారి వల్ల కేవలం ఇళ్లకే పరిమితం కావడం తప్పడం లేదు. అయితే సెలబ్రిటీస్ సైతం తమ ఇళ్లలోనే ఉంటూ అనందంగా ఉంటున్నారు. ఏదో ఒక విధంగా సోషల్ మీడి...
విశాఖపట్నం లో భారీ గ్యాస్ లీక్ అయిన సంగతి తెలిసిందే. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురం లోని ఎల్ జి పాలిమర్స్ లో గురువారం తెల్లవారు జామున గ్యాస్ లీక్ అయింది. అయితే ఇప్పుడు గ్యాస్ లీక్ ని అరికట్టేం...
ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ నిజంగా పెట్ లవర్. అయితే తను చిన్నప్పటి నుంచి కూడా జంతువుల ఇష్టపడే వాడు. కేవలం ఆయనకి కుక్కలని మాత్రమే పెంచుకోలేదు. ఆయన ఒక ఏనుగు ని కూడా సవారి పేరు తో హింసిస్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా లో తిరుపతి ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ లో 4వ అతి పెద్ద నగరం. తిరుపతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాచీనతకు చాలా సాహిత్య పరమైన ఆధారాల...
అయితే ఇప్పటికీ కరోనా వైరస్ కారణంగా అన్ని ఆగిపోయాయి. క్రికెట్ మ్యాచ్ లు కూడా లేవు. ప్రేక్షకులు లేకుండా ఆటలాడితే ఎలా ఉంటుందోనని షోయబ్ అక్తర్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. అయితే ఇప్పటికీ క్రికెట్ మార్కె...
సమంత టాలీవుడ్ లో అనేక సినిమాలు తీసింది. ఆమె వివిధ సినిమాల్లో నటించి మంచి యాక్టర్ గా పేరు పొందింది. అక్కినేని నాగచైతన్యని ఆమె పెళ్లి చేసుకున్నాక తనకు క్రేజ్ మరింతగానో పెరిగింది. అక్కినేని వారి ఇంట్లో అ...
ఇప్పుడు మరో కొత్త పద్ధతిని ఉపయోగిస్తుంది ప్రభుత్వం. ఇది నిజంగా చాలా సులువు. బాధితుల ఫోన్లకి కరోనా నిర్దారణ ఫలితాలు గురించి ఎంఎంఎస్ గా వస్తాయి. అయితే దీని వల్ల సులువుగా ఫలితాలు అందుతాయి. కరోనా వల్ల ప్ర...
సినిమా..ఈ పదానికి మనకు చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రస్తుతం సినిమా అన్నది మన జీవితంలో ఒక భాగం. మనం ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు చూస్తూవుంటాం, అందులో కొన్నిసినిమాలు చిరునవ్వులని పూయిస్తే, మరికొన్ని...
కరోనా మహమ్మారి అందర్నీ పట్టి పీడిస్తోంది. మనుషులందరి అతలాకుతలం చేస్తోంది. దీని వల్ల సహాయం చేసేందుకు ఎంతో మంది ప్రముఖులు నటులు కూడా ముందుకు వస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినదే... వార్తలు కూడా ఇది త...
సహజంగా పిల్లలు చదువు పట్ల, బుద్ధి పట్ల కాస్త బద్ధకంగా, ఆసక్తి లేకుండా ఉంటుంటారు. అయితే అలాంటి సమయాల్లో ఎలా ఉండాలి? ఎలా వారి బుద్ధిని మార్చుకోవాలి? వాళ్ళని ఎలా మోటివేట్ చెయ్యాలో కొంత మంది తల్లిదండ్రులక...
క్రికెట్ అంటేనే వైబ్రేషన్స్ వస్తాయి. అందులోనూ మన ఇండియా లో క్రికెట్ కి, ఆ ఆట అభిమానులకి ఏమాత్రం లెక్కే లేదు. క్రికెట్ ఆటకి ఎంతో మంది ఫాన్స్ ఉన్నారని ప్రత్యేకంగా చెప్పడం అవసరమే లేదు. గల్లీల్లో కూ...
కరోనా వైరస్ వృద్ధులని మాత్రమే బలి తీసుకుంటుంది అని అనుకుంటే పొరపాటే. కరోనా కేవలం పెద్ద వయసు వాళ్ళని మాత్రమే కాక చిన్నారులకి కూడా ఈ కరోనా వైరస్ బలి తీసుకుంటోంది. అత్యంత పిన్న వయస్కుడు కూడా ఈ కరోనా వైరస...
ఎంత కంట్రోల్ చేసుకున్న కుదరడం లేదా? ఎంత తక్కువ తిన్నా లావు అయిపోతున్నార? ఎంత తక్కువ తిన్నా కూడా బాగా వెయిట్ పెరిగిపోయి లావు అయిపోతున్నార? అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.....ఈ టిప్స్ తో సులువుగా బరువు తగ...
కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీనితో రోజు వారి కూలీలకు వెళ్లే వారి పరిస్థితి ఘోరం అనే చెప్పాలి. లాక్ డౌన్ కారణంగా జనం ఇళ్లల్లోనే ఉంటున్నారు. దీనితో రోజు కూలీలకు ఎవ...
ఛాలెంజ్ ల మీద చాలెంజ్లు విసురుకుంటున్నారు హీరోలు. అయితే మెగాస్టార్ సైతం ఈ సవాల్ మీద సవాల్ విసురుతూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ క్రియేటివిటీని చూపిస్తున్నారు. చాలెంజ్ తో క్రియ...
అయితే ఇప్పటికే కరోనా అందరినీ వేధిస్తుంది. దీని వల్ల కేవలం ఒక వర్గం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా బాధకి బానిసలవుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ కరోనా వైరస్ ఏదో విధంగా ప్రతి ఒక్కరిని క్రుంగదీసింది అని చ...
తెలంగాణ వ్యక్తి వాడు కాక పోయినా డేరింగ్ గా ఈ ట్వీట్ పెట్టాడు. ఎవరు అతను? అసలు ఎందుకు ఈ ట్వీట్ చేసాడు? వివరాల్లోకి వస్తే సుధీర్ అనే ఒక యువకుడు కేసీఆర్, కేటీఆర్ ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసాడు. నేను తెలం...
అయితే ప్రజలు ఈ మహమ్మారి బారిన పడకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు కూడా ఈ కరోనా ని తరిమి కొట్టాలని శక్తి కొలది సాయం అందిస్తున్నారు.కరోనా భీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి...
రామ్ చరణ్ తేజ్ కి పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. అయితే ఈ మెగా పవర్ స్టార్ దగ్గర బ్రాట్ అనే కుక్క ఉందట. ఎంత బిజీగా ఉన్నా సరే ఇంటికి రాగానే తన బ్రాట్ ఎలా ఉందో తెలుసుకున్నాకే మిగిలిన పనులు చేస్తాడట ఈ నటు...
హీరో ప్రభాస్ అనేక సినిమాల్లో నటించాడు. భారీ హిట్లతో అదరకొట్టాడు. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ మన హీరో ప్రభాస్. ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని పాత్రల్లో నటించినా ప్రభాస్ అంటే గుర్తొచ్చేది బాహుబలి...
ఇప్పుడు కరోనా రోగులకు తప్ప ఏ ఇతర రోగులకు చికిత్స చేయడం చాలా కష్టంగా మారి పోయింది. అయితే గర్భిణీలకు మధుమేహం అలాగే ఇతర రోగులకు చికిత్స చేయడం చాలా కష్టం అవుతోంది. దీని వల్ల ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పే...
కరోనా వైరస్ కారణంగా అన్నీ వాయిదా పడుతున్నాయి. పనులు కూడా ఏమీ జరగట్లేదు. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. దేవాలయాలు సైతం అన్నీ మూతపడ్డాయి. ఈ కరోనా మహమ్మారి తగ్గిపోతే అన్నీతిరిగి ప్రారంభించవచ్చు. ఎవరి పనుల...
లాక్ డౌన్ వల్ల క్రికెట్ మ్యాచ్ కూడా లేదు. అందుకే క్రికెటర్స్ కూడా ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఇంకేం ఇంట్లో ఉంటూ ఏదో ఒక దానిలో నిమగ్నం అవ్వక తప్పడం లేదు. అయితే ఏ క్రికెటర్ ఏం చేస్తున్నాడు? ఇంకేం ఆలస్యం చూసే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది అని తెలుస్తుంది. వరుసగా భారీ నోటిఫికేషన్లు విడుదల చేస్తూన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందు అడుగు వేయనుంది అని తెలుస్తుంది....
ఇప్పటికే అన్ని దేశాలతో పోల్చుకుంటే మన భారత్ మెరుగైన స్థానం లో ఉంది అనే చెప్పాలి. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలు చేసిన సంగతి తెలిసినదే. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ లాక్ డౌన్ గడువుని పొడిగించారు మన ప్రధాన...
కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందడం తో ఇప్పటికే ప్రజలు లాక్ డౌన్ తో ఉన్న దుస్థితి ఏర్పడింది. అయితే ఇలా ఉండడం వల్ల సినిమాలు సైతం అన్నీ ఆగి పోయాయి. ఇంకేముంది ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్న...
కరోనా కారణంగా అన్ని నిలిపి వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా దాటికి అన్ని మూసివేశారు. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో సిక్కోలు వాసులు ఆర్త నాదాలు చేస్తున్నారు. అక్కడ ఉండలేక స్వగ్రామానికి తిరిగి వెళ...
కరోనా భీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది. వారు వీరు అన్నది లేకుండా అందర్నీ కూడా ఈ మహమ్మారి అనేక బాధలు పెడుతోంది. వారి బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తున్నందుకు పోలీసులని...
ఎండలు మండుతున్నాయి 10 తరువాత బయటకు వెళ్ళడం చాలా కష్టం. చాలా మంది చల్లబాటు వేళళ్ళోనే బయటకు వెళ్తారు. బయటకు వెళ్లి వచ్చాకా లేదా అథిక ఉష్ణోగ్రతలు ఉన్నా సరే కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదు. వేడిగాలులు, ఉ...
సరిలేరు నీకు ఎవరు తో అదరగొట్టే మహేష్ బాబు ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా తో అదరగొట్ట నున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రాన్ని అధికారంగా ప్రకటించారు. అయితే తన తండ్రి కృష్ణ బర్త్ డ...
వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ (2013), కరెంటు తీగ (2014), రఫ్ (2014), లౌక్యం (2014), కిక్ 2 (2015), సరైనోడు (2016), నాన్నకు ప్రేమతో (2016), ధ్రువ (2016), స్పైడర్ (2017) ఇలా పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రే...
సీఎం జగన్ మోహన్ రెడ్డి కి విశాఖ అంటే ఎనలేని మక్కువ. అయితే విశాఖ జిల్లా ని అగ్రగామిగా నిలపాలని అన్నారు. అంతే కాకుండా విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి లో తీర్చి దిద్దాలని అనుకుంటున్నారట. అంతే కాక విశాఖ...
కరోనా కారణంగా సెలబ్రెటీలు సైతం కొత్త కొత్త ఛాలెంజ్లను స్వీకరిస్తున్నారు. ప్రతి రోజు సోషల్ మీడియాలో వర్క్ అవుట్ ,పిల్లో ఛాలెంజ్,బి ద రియల్ మెన్ వంటివి వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉ...
జుట్టు ఊడిపోవడం, తెల్లవెంట్రుకలు తో బాధ పడుతున్నారా...? అయితే ఈ ఆహార నియమాలను పాటించండి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్లు ఎంతో అవసరం కాబట్టి ఎక్కువ మోతాదు లో ప్రొటీన్లు తీసుకోవాలి. పాలు, పెరుగు, ధా...
బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు ప్రపంచ క్రీడాకారుల్లో అత్యుత్తమ ఫిట్నెస్ ఉన్న వారిలో ఒకరు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపించడం వల్...
లాక్ డౌన్ కారణంగా ఆటగాళ్లు అంతా కూడా ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆటలు ఎలానో లేవు అన్న సంగతి తెలిసినదే. అయితే క్రీడాకారులు అంతా సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసుకుంటూ, ఇళ్లల్లో కొత్త వెరైటీలని చేస...
ఖండాలు దాటి దేశాలు దాటి ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది. మెరుగవుతుంది అని ఎదురు చూస్తున్న కూడా పరిస్థితి బాగా లేదు. ఎక్కడ చూసిన అదే దుస్థితి. ఏం అవుతుందో అర్ధం కానీ స్థితి లో జనం. ఇలా ప్రతీ ఒక్కర...
నేటి కాలం లో ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. ఏ పని చేసినా త్వరగా అలసిపోవడం చిన్న చిన్న వాటికి ఒత్తిడి తో గురవడం సహజ విషయంగా మారిపోయింది. అయితే ఇది కొంత కాలం పాటు కొనసాగితే దాని వల్ల చాలా ప్రభావం మెదడు లో...
అయితే విశాఖపట్నంలో ఎల్జి పాలిమర్స్ లీక్ అవడం తో ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల తో విశాఖ లోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద నుంచి అధికారులు పనిని ప్రా...
ప్రాణం ఖరీదు సినిమా ఇతని నాటకం పై ఆధారపడి తీసినదే. కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ఊరుమ్మడి బ్రతుకులు, నాయకుడు-వినాయకుడు, మల్లెమొగ్గలు ఇలా అనేక సినిమాలకి చక్కటి కధలు అందించాడు సి.ఎస్ రావు. ఎన్టీఆర్ నటించిన...
కరోనా అందర్నీ బాధ పెడుతోంది అన్న సంగతి తెలిసినదే. అయితే ఈ కరోనా అందర్నీ కూడా హింసిస్తోంది. మనుష్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఇప్పటికే ఎన్నో కట్టడి చేస్తూ ప్రజల్ని కరోనా బారిన పడకుండా ప్రభుత్వం అనేక...
ధోని చేసే సహాయం స్టైలే వేరు అంటూ అతన్ని మెచ్చుకున్నాడు రిషబ్ పంత్. సాటి క్రీడా కారుడుకి సహాయం చేయడం లోనూ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కి ప్రత్యేక పద్ధతి ఉందని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్న...
కొన్ని కొన్ని సార్లు మనకి ఏ పని చెయ్యాలన్న కూడా ఆసక్తి ఉండదు. ఎంత పెద్ద పనిని అయినా సరే వాయిదా వెయ్యడానికి చూస్తాం. ఇలా ఎన్నో వాటిని తర్వాత చేద్దాం మళ్ళీ చూద్దాం అని అంటాం. ఇలా కాళీగా ఉన్న కూడా బాగా బ...
సాధారణంగా అందరి దగ్గర పిల్లో కుక్కో ఉంటే అనసూయ దగ్గర మాత్రం పక్షులు ఉన్నాయి అట. ఈమెకి పక్షులంటే ఎంతో ఇష్టమట. ఈమె చిన్నప్పటి నుంచి కుక్కలని బాగా పెంచేదట. కానీ పెళ్లయిన తర్వాత ఆమె అత్త వారికి కుక్కలు అ...
కరోనా నుండి బయట పెద్ద్దరు ఈ దంపతులు. వివరాల లోకి వెళ్తే నిజామాబాద్ కి చెందిన బోధన్ సమీపం లో రణం పల్లి కి చెందిన డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరి రావు కాకినాడ లో ఎంబీబీఎస్ పూర్తి చేసి బ్రిటన్ లో ఉన్నత విద్యని...
భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించిన మూడు నెలల మారటోరియం అమలు చేసేందుకు బ్యాంకులు సన్నద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాల గురించి తమ శాఖలకు తెలియజేశాయి. చైనాలో పుట్టిన కరోనా వై...
నెయ్యి తో చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇంచుమించు ప్రతి దానిలోనూ నెయ్యి వాడుకోవచ్చు. అలానే ఇంట్లో కూడా తరచుగా నెయ్యిని వాడుతూనే ఉంటారు . అయితే నెయ్యి ని వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి....
తాజాగా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి కూడా జాయిన్ అయ్యాడు. తానూ కూడా అనేక పోస్ట్లు పెట్టి తన వైపుకి చూపుని మళ్ళించు కున్నాడు మెగాస్టార్. లాక్ డౌన్ కారణం వల్ల సోషల్ మీడియా లో మరెంతో యాక్టివ్ అయ్యార...
తాజాగా టాలీవుడ్ నటుడు రానా మిహిక తో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఆ వార్త సోషల్ మీడియా లో షికార్లు కొడుతోంది. అయితే ఇది ఇలా ఉండగా గురువారం అదిరిపోయే ఫోటోలతో కనిపించారు. అయితే అది నిశ్చితార్థం కాదం...
కరోనా వైరస్ కారణంగా రేట్లు బాగా పెరిగాయి. లాక్ డౌన్ వల్ల మద్యం దుకాణాలు మూసి వేయడం జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సడలింపు లో భాగంగా తెలంగాణ మద్యం షాపులు బుధవారం ఉదయం 10 గంటలకు తెరుచుకున్నాయి....
కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా బాగుండాలి. ఇమ్యూనిటీ ఆహారంతో పొందవచ్చు. ఇదే కాకుండా ఒత్తిడిని అదుపులో ఉంచుతూ కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఒత్తిడి ఎంతో కొంత ఉండడం...
లాక్ డౌన్ నేపథ్యం లో ఏపీ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ ని ప్రవేశ పెట్టింది. వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల ద్వారా బుధవారం కొత్త మార్గదర్శకాలని వెల్లడించింది ఏపీ సర్కార్. కొత్త గై...
పరిశోధన లో తెలిసింది ఏమిటంటే...? కాస్త ఊహ తెలిసిన పసి పిల్లలు కొత్త వాళ్ళు ఎత్తుకో గానే బిక్క మొహం పెట్టేస్తారు. మరి కొందరు పిల్లలైతే వెంటనే ఏడుపు మొదలు పెట్టేస్తారు. అలానే వాళ్ళు గుక్కపట్టి ఏడుస్తున్...
ఒకే రోజు 1700 మంది కోవిడ్ కారణంగా అమెరికా లో మృతి చెందారు. కేరళ నృత్యం తో కోవిడ్ ప్రజల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ఈ వ్యాధి బారిన పది ఇప్పటికే 101485 కి చేరింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 16 లక్షల 75...
నటులు అంత కూడా ఇళ్లకే పరిమితం అయిపోయారు. షూటింగ్స్ లేని కారణంగా ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. వివిధ టాస్కులతో, కలలతో ఈ లాక్ డౌన్ సాగుతోంది నటులకి. లాక్ డౌన్లో రష్మిక ఏం చేస్తుందంటే? ఎక్కువ సేపు నిద...
కాదేది కరోనాకు అనర్హం...ఇప్పుడు ఈ వాక్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలకు ఫుల్ స్టాప్ పడుతుంది అనుకున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష...
కరోనా ఇప్పటికే ప్రపంచాన్ని పీడిస్తోంది. ఈ మహమ్మారి ప్రాణాల తో చెలగాటం ఆడుతూ అందరినీ కూడా హింసిస్తోంది. కరోనా మంచి పాఠాన్ని అందిస్తూ మనుష్యులకు మంచి బుద్ధి చెబుతోంది. ఈ మహమ్మారి పెట్టే ఇబ్బందులకు అంతు...
కరోనా వైరస్ ఖండాలు దాటి దేశాలు దాటి అందర్నీ అనేక ఇబ్బందులు పెడుతోంది. ఈ వైరస్ దెబ్బకి జనం వణికిపోతున్నారు. అమెరికా లో పరిస్థితి కూడా ఘోరమే. అక్కడ రోజు రోజుకీ కరోనా కేసులు మరెంతో పెరిగి పోతున్నాయి. ఈ వ...
ప్రతీ ఒక్కరూ ఇళ్లకే పరిమితి అయిపోయారు. ఈ లాక్ డౌన్ వల్ల పనులు అన్ని మానుకుని ఈ మహమ్మారిని కట్టడి చెయ్యాలని ప్రతీ ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మహమ్మారి బారిన పడకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తు...
ఆంధ్రప్రదేశ్లో విమాన ప్రయాణికులు రాకపోకలు పై ప్రభుత్వం కొత్త నిబంధనలు విడుదల చేసింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు విమాన రాకపోకలు లేకపోవడం తెలిసినదే. అయితే ఇప్పుడు కేంద్రం సూచనలు అనుకూలంగా మార్గ దర్శకాలు...
సానియా మీర్జా సోషల్ మీడియా లో ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో ఇప్పుడు హల్ చల్ అవుతోంది. సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఎప్పటికప్పుడు వ్యక్తిగత వృత్తిగత విషయాలను షేర్...
ఈ కరోనా ప్రజలని భయ పెడుతోంది. అనేక సమస్యలతో ప్రజలు ఇప్పటికే సతమతం అవుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఇలా ఈ కరోనా అనేక మందిని ముప్పు తిప్పలు పెడుతూనే వచ్చింది. ఇంకేం ఉం...
కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. దీని వల్ల అనేక బాధలు ప్రజలకి ఎదురవుతున్నాయి. దీన్ని కట్టడి చేసే బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే ఇలాంటి సమయం లో ప్రతి ఒక్కరూ తగినన్ని జాగ్...
వరలక్ష్మి శరత్ కుమార్ క్రికెటర్ తో పెళ్లి పీటలు ఎక్కబోతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కూతురు అయిన వరలక్ష్మి నటిగా తెరకెక్కింది. అప్పటి నుంచి ఆమె అనేక హీరోయిన్ పాత్రల...
ప్రాణాంతక కరోనా వైరస్పై పోరుకు చైనా తొలి 50 రోజుల్లో చేపట్టిన చర్యలు ఎంతో మేలు చేశాయని లండన్ శాస్త్రవేత్తలు తెలిపారు. కోవిడ్-19 కట్టడికి చైనా కఠిన నిర్ణయాలు...
ఇప్పుడు కరోనా వల్ల ప్రతి ఒక్కరు సతమతమవుతున్నారు. ప్రతి ఒక్కరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే కే జి ఎఫ్ చైల్డ్ ఆర్టిస్ట్ భాను ప్రకాష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నవయసులోన...
అయితే ప్రస్తుతం వాతావరణం కూడా మారిపోయింది స్థిరంగా అల్పపీడనం మోస్తరు వర్షాలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అనుకోకుండా వాతావరణ పరిస్థితులు మారి పోవడం వల్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు త...
జపాన్ కి చెందిన రెజ్లర్ మృతి చెందాడు. కరోనా వైరస్ తో చౌరాసి ప్రాణాలు విడిచాడు అయితే కరోనా వైరస్ వల్ల సుమో రెజ్లర్ చనిపోవడం ఇదే తొలి ఘటన. జపాన్ సుమో సంఘం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. రెజ్ల&zw...
కరోనా వైరస్ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతోంది. వారు వీరు అన్నది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కరోనా వైరస్ బాధిస్తోంది. అయితే కరోనా కారణంగా సినిమాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పరుగులు లేవు మేకప...
క్రికెట్ టోర్నీలో పాల్గొనాలి అంటే కనీసం నెల రోజుల పాటు ప్రాక్టీస్ ఉండాలి అని అంటున్నాడు భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే. అయితే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చాక ఆటలు అనేవి...
కరోనా కారణంగా అంత అల్లకల్లోలం అయిపోయింది. ప్రతీ ఒక్కరూ కూడా బయటకి వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది. అలానే అన్నింటినీ ఈ మహమ్మారి వల్ల ఆపేయాల్సిన దుస్థితి తలెత్తింది. ప్రతీ వ్యాపారం కూడా మూసేయాల్సిన...
అయితే మొన్నటి వరకు కరోనా బాగా విస్తరించింది. ఢిల్లీ జమాత్ కు వెళ్లిన వారి ద్వారా వైరస్ విస్తరించింది. అయితే ఇప్పటికే చిత్తూరు జిల్లాలో 85 కేసులు నమోదయ్యాయి ఇందులో 74 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చ...
యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ పేరు చెప్తే చాలు బాక్స్ ఆఫీస్ రికార్డులు మోత మోగాల్సిందే. ఇక ఎన్టీఆర్ మీసం తిప్పి, తొడ కొడితే సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యిపోతుంది. ప్రత్యేకంగా జూనియర్ ఎన...
లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులని మూసేసారు. కేవలం మద్యం షాపులు మాత్రమే కాదు ప్రతీ వాటిని కూడా మూసేసారు. ఇప్పటికే ప్రజలు ఇళ్ళకి పరిమితం అయ్యి గడప దాటలేని దుస్థితి ఏర్పడింది. అయితే మద్యం దుకాణాలు కాదు అన్...
కరోనా కలకలం రేపుతోందన్న సంగతి అందరికీ తెలుస్తున్నది. ఈ మహమ్మారి వల్ల అనేక బాధలు కూడా అందరూ పడుతూనే ఉన్నారు. అయితే కరోనా వల్ల క్షేమముగా ఆరోగ్యంగా ఉండాలని, ఒకరి నుండి మరొకరి వైరస్ రాకూడదని మాస్కులు వంటి...
ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్ మాత్రమే. రంగు రంగుల ఈ చిత్ర పరిశ్రమ గురించి, బయట ప్రపంచానికి తక్కువ విషయాలు మాత్రమే తెలుసు. గ్లామర్ మాటున దాగి వున్న, బాలీవుడ...
కరోనా అందర్నీ రాక్షసై పీడిస్తోంది. ప్రాణాలతో చెలగాటం ఆడుతూ అయోమయం చేస్తోంది. రోజు రోజు కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. అయితే ఈ మహమ్మారిని కట్టడి చెయ్యడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేసిన కూడా...
వైరస్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిసిందే. కరోనా కారణంగా అన్నీ ఆగిపోయాయి. వ్యాపారాల నుండి ప్రతీది ఆగిపోయాయి. క్రికెట్ పరిస్థితి కూడా అంతే కదా. అవి కూడా కాళీ మైదానం లో ఆడుకోవాల్సిన పరిస్థ...
వరుస సినిమాలతో దూసుకుపోతున్నా సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు కష్టాల్లో కూరుకుపోయాడు. 'అర్జున్ రెడ్డి’ సినిమా సూపర్ హాట్ అవ్వడంతో సందీప్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు.‘కబీర్ సింగ్&r...
దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆనంద్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. మంచి కాఫీ లాంటి సినిమా అందించి మంచి కెరీర్ ని అందుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. అలానే...
గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నాడు బాలకృష్ణ. అయితే పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నేడు టిడిపి వ్యవస్థాపకుడు అయిన నందమూరి తారక రామారావు 97 వ జయంతి సందర్భంగా నందమూరి బా...
ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు అయ్యింది. అయితే టైటిల్ బ్లాక్ అని చిత్ర యూనిట్ కన్ఫామ్ చేసింది. అయితే ఈ చిత్రం లో ఆది సాయి కుమార్ కి జంటగా దర్శన బానిక్ నటించనుంది. అయి...
ప్రజలందరినీ సతమతం చేస్తోంది ఈ కరోనా. ఈ కరోనా వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కాస్త వ్యాపారమో లేక బాగా సంపాదించిన వాళ్ళ పరిస్థితి కాస్త నయమే. కానీ రోజు వారి కూలీల స్థితి తలచుకుంటేనే ఘోరం అని...
కరోనా వైరస్ ప్రభావం ఎందు లోనూ కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఆస్కార్ నియమాలలో మార్పులు చేయడం జరిగిందట. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే సినిమా షూటింగ్స్ లేవు. అలాగే రిలీజ్ లు కూడా ఆగి పోయిన స...
లాక్ డౌన్ సమయం లో సెలూన్స్ అన్ని మూసి వేయడం వల్ల సెలబ్రిటీస్ అందరూ వాళ్ళ లోనే వివిధ రకాల హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నారు. మాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే కొత్త కొత్త హెయిర్ స్...
చాలా గ్యాప్ తీసుకుని ఎంట్రీ ఇచ్చాడు చిరంజీవి. అయితే ఖైదీ నెంబర్ 150 తర్వాత సైరా కూడా ఇచ్చాడు. ఇప్పుడు మరో సినిమా తో తేరా పైకి రాబోతున్నాడు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయం పై కాస్త క్లారిటీ...
పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్…ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలిసిన అవసరం లేదు. దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో రజినీకాంత తరువాత ఆ స్థాయిలో అభిమాన తారాగణం సొంతం చేసుకున్న ఏకైక నటుడు పవన్ కళ్యా...
ప్రముఖ యాంకర్ మరియు సినీ నటి అనసూయ భరద్వాజ్ కు ట్విట్టర్ లో చేదు అనుభవం ఎదురు అయ్యింది. అనసూయ మరియు సినీ నటి అనుష్క పైన Actress masala అనే ఓకే ట్విట్టర్ పేజ్ లో ఇరువురుపై వల్గర్ ట్వీ...
కుక్కలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది అయితే ప్రత్యేకంగా పూరి జగన్నాథ్ గురించి చెప్పుకోవాల్సింది. అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ 20 ఏళ్ల నుండి రకరకాల బ్రీడ్స్ కుక్కల్ని పెంచుతూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు...
ఎవరు ఆరోగ్యంగా ఉండటానికి ఇష్టపడరు ?? అన్నింటి కంటే కూడా ముఖ్యమైనది ఆరోగ్యం. ఏది లేకపోయినా బ్రతకచ్చు కానీ ఆరోగ్యం లేక పోతే మరేమీ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం కదా! కానీ ప్రశ్న మాత్రమే లేవనెత్తుతుంది ఎలా ??...
అల్లు అర్జున్ తన 20 వ చిత్రాన్ని రూపొందిస్తున్న వార్తలు వింటూనే ఉన్నాం. కానీ చాల రోజుల నుండి ఎటువంటి వార్తలు రాకపోవడం వల్ల ఫ్యాన్స్ ఎంతో బాధ పడ్డారు. కానీ ఈరోజు మాత్రం ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు. తన...
యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. యోగా శరీరానికి దివ్యఔషధం. శరీరానికి యోగాసనాలు ఎంతో...
అంతా లాక్ డౌన్ నిబంధనల్ని పాటిస్తూ ఇళ్ల ల్లోనే ఉంటున్నారు. అయితే షూటింగ్స్ లేక నటులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే మరి వారు వాళ్ళ ఇళ్లల్లో ఏం చేస్తున్నారు? ఎప్పుడు బిజీ బిజీగా ఉండే హీరోయిన్లు ఈ క్...
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...