కరోనా వైరస్ బ్రిటన్ లో ఇప్పటికే అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు బ్రిటన్లో 219183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా 31855 మంది మరణించారు. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అక్కడ లాక్ డౌన్ జూన్ ఒకటో తారీకు వరకు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతే కాకుండా లాక్ డౌన్ కట్టుదిట్టంగా ఉంచేందుకు ప్రణాళికను పక్కాగా సిద్ధం చేశారు. అయితే ఈ కారణంగా కరోనా వైరస్ ఇంత కీలకంగా ఉన్నప్పుడు లాక్ డౌన్ ని ఎత్తి వేయడం మంచిది కాదని ఆయన చెప్పారు.
ఈ మేరకు అతడు ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ప్రజలకి తెలిపారు. ఏది ఏమైనా పరిస్థితులు ఎలా ఉన్నా జూన్ 1 నుంచి కొన్ని పాఠశాల లో దుకాణాలు తెరిచి ఉంచుతామని చెప్పారు.
జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మాత్రం జూలై 1 నుంచి అనుమతి ఇస్తానన్నారు. ఒక వేళ విదేశాల నుంచి ఎవరైనా బ్రిటన్ వస్తే తప్పకుండా వారు నియమాలను పాటించాలని చెప్పారు.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments