కోవిడ్ జనాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది అని తెలిసినదే. దీనికి గాను డాక్టర్లు అనేక సేవలని అందిస్తూ జనానికి అండగా ఉన్నారు. అయితే ఈ కోవిడ్ వల్ల అందరికీ కూడా డాక్టర్స్ అత్యవసరం కాబట్టి ఏపీ లో కోవిడ్ వాలెంటీర్లకి నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే మన ప్రభత్వం కోవిడ్ 19 వారియర్ అని ఒక విన్నూత కార్యకమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో కరోనాకి జాగ్రత్త చర్యల్లో భాగంగా వాలంటీర్లని నియమించాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర కోవిడ్ ప్రత్యేక అధికారి ఎం.గిరిజ శంకర్ తెలిపారు. వివిధ ఆసుపత్రుల్లో అవసరం అయ్యే వైద్య నిపుణులు, పారా మెడికల్ సిబ్బమిని సమ కూర్చడానికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అలానే దీని కోసం దరఖాస్తులని కూడా విడుదల చేసారు.
మొత్తం రాష్ట్రం లో ఉన్న 13 జిల్లాల్లో 271 మెడికల్ కళాశాలలు, డెంటల్, యునాని, ఆయుర్వేద, నర్సింగ్ వంటి వైద్య అనుబంధ కోర్సులు చేసే వాళ్ళు ఈ వాలంటీర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.
ఏపీలో కోవిడ్ వాలెంటీర్లకి నోటిఫికేషన్ కి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు health.ap.gov. in/CVPASSAPP/Covid/ Volunteerjobs వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని అందులో సూచించారు.
అలానే వాలంటీర్లుగా పనిచేసిన వారికి ఏపీ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ను కూడా ఈ నోటిఫికేషన్ లో ప్రకటించింది. వీరికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్మెంట్లో ప్రాధాన్యత ఇస్తామని కూడా ఆ ప్రకటనలో వెల్లడించారు.
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఉద్యోగావకాశాలు.. రైల్వేలో వరుస నోటిఫికేషన్లు... ఏ ఉద్యోగం బెటర్? ఎలాంటి క్యాటెగిరీ జాబులు అందుబాటులో ఉన్నాయి? రాబోయే రెండేళ్ళలో లక్షకు పైగా ఉద్యోగులు రైల్వే నుండి రిటైర...
చాలా మంది 10th క్లాస్ లో పాస్ అయ్యి, పై చదువులకు వెళుతూ ఉంటారు.. అయితే కొంతమంది 10th ఫెయిల్ అయ్యి డీలాపడిపోతుంటారు.. ఈ రోజు మనం అసలు చదువు అనేది జీవితంలో భాగమా లేక చదువే జీవితమా? అనేది తెల్సుకుం...
0 Comments