కరోనా అందర్నీ బాధ పెడుతోంది అన్న సంగతి తెలిసినదే. అయితే ఈ కరోనా అందర్నీ కూడా హింసిస్తోంది. మనుష్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఇప్పటికే ఎన్నో కట్టడి చేస్తూ ప్రజల్ని కరోనా బారిన పడకుండా ప్రభుత్వం అనేక రూల్స్ ని అందించింది.
అయితే ఈ కరోనా సోకకుండా ఉండడానికి ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలానే ఆసుపత్రి లో కూడా కరోనా బాధితులకి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. తాజాగా ఒక వ్యక్తి గాంధీ ఆసుపత్రి నుండి పరారు అయిపోయాడు. రాష్ట్రం లో ఇప్పటికే ఆందోళన కలిగిస్తోంది ఈ కరోనా.
అయితే ఎన్ని చేస్తున్న సరే అనేక విషయాలు కొత్త చిక్కుల్ని తీసుకొస్తూనే ఉన్నాయి. సెకెంద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఒక రోగి ఆసుపత్రి నుండి పరారు అయిపోయాడు. ఈ విష్యం సంచలనం సృష్టిస్తోంది. ఆ వ్యక్తి వివరాలు చూస్తే గద్వాల్ కి చెందిన వ్యక్తి అని తెలిసింది.
ఐసోలేషన్ వార్డులో అతన్ని ఉంచి చికిత్స చేస్తున్నారు వైద్యులు. అయితే సమయం చూసుకుని పరారు అయ్యిపోయాడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఆసుపత్రికి దగ్గర లో ఉన్న అన్ని ప్రాంతాలని కూడ వెతుకుతున్నారు పోలీసులు. అలానే గాంధీ ఆసుపత్రి లో భద్రతా ని కూడా బాగా పెంచారు.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments