“శ్రీశ్రీ”.. ఈ రెండు అక్షరాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాహిత్య ప్రపంచంలో తన కలంతో కదం తొక్కారు, సిరా చుక్కలతో అగ్ని జ్వాలలను కురిపించారు. శ్రామిక మరియు పీడిత వర్గాల కన్నీళ్ళ భావాలను తన కలంతో అక్షర ఆయుధంగా మార్చిన మహాకవి.
“మరో ప్రపంచం,మరో ప్రపంచం,మరో ప్రపంచం పిలిచింది…
పదండి ముందుకు, పదండి త్రోసుకు పోదాం, పోదాం పైపైకి!
అని ఉవెత్తున లేచి గర్జించిన సింహం”. అతనే శ్రీరంగం శ్రీనివాసరావు, సాహిత్య ప్రియులు ముద్దుగా శ్రీశ్రీ అని పిలుచుకుంటారు. ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ, ఏప్రిల్ 30, 1910 పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు ఆయన జన్మించారు.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments