యాదాద్రికి కొత్త హంగులనిస్తున్న
ఎనిమిది మంది గుత్తేదారులు,
800 మంది శిల్పులు,
800 మంది కూలీలు
తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి కొత్త రూపును సంతరించుకుంటున్నది.. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న క్రమంలో ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆధార శిల నుంచి శిఖరం వరకు కృష్ణరాతి శిలలతో ఆలయం రూపుదిద్దుకుంటోంది. ఆలయంలోని నూతన నిర్మాణాలతో పాటు ఆలయ చారిత్రక విషయాలను ఈ వీడియోలో చూద్దాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...