2020 నాటికి ప్రపంచం వ్యాప్తంగా మొత్తం కోళ్ళ జనాభా 30 బిలియన్లు. ఇది మానవ జనాభా కంటే నాలుగు రెట్లు ఎక్కువ. పౌల్ట్రీ ఉత్పత్తులలో ప్రపంచమంతా అధికంగా వాడే ఏకైక మాంసాహారం కోడి మాంసం. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుండి మానవుడు చికెన్ను వాడుతున్నట్లు ఆనవాలు ఉన్నాయి. ముఖ్యంగా బాబిలోనియన్ ప్రజల వాడకంలో కోళ్ళు కనిపిస్తాయి. భారతదేశంలో సగటున ప్రతి పది మందిలో 7 గురు చికెన్ ను ఆహారంగా తీసుకుంటున్నారు. ప్రపంచంలోని గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం మూడవ స్థానంలో ఉండగా, ఈ అభివృద్ధిలో తెలుగు రాష్ట్ర పాత్ర గణనీయం. కోళ్ళ సంఖ్యలోను, గుడ్ల ఉత్పత్తిలోను మన రాష్టం దేశంలోనే అగ్ర స్థానాన ఉంది. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...