మనిషిని శాకాహారిని చేసిన గోధుమలు
ఆహారంలో బియ్యానికన్నా మేలు
ప్రపంచ మానవులు అత్యధికంగా తీసుకునే ఆహార ధాన్యం గోధుమలు. తక్కిన ధాన్యాలతో పోల్చినప్పుడు గోధుమలలో ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. గోధుమలు మనుషులకు తిండి పెట్టడానికే పుట్టాయంటారు. మనిషి మౌలికంగా మాంసాహారి. కేవలం మాంసాహారిగా జీవితాన్ని ప్రారంభించి, తిండి గింజల్ని తినటం నేర్చుకుని శాకాహారిగా మారడానికి అతనికి ఎక్కువగా సహకరించినవి గోధుమలే... అలాంటి గోధుమల గొప్పతనాన్ని, అవి అందించే ఆరోగ్య వరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...