వాట్స్యాప్ లో సరికొత్త మోసం..
చిన్న పొరపాటుతో నిలువుదోపిడీ..
సైబర్ నేరగాళ్ళ నయా ఎత్తుగడలు..
ఆ ఫోన్ లిఫ్ట్ చేశారో ఇఒక అంతే..
ఏది తెలుసుకోకపోయినా పర్లేదు.. ఇది మాత్రం వెంటనే తెలుసుకోవాలి..
ప్రపంచం లోనే అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్ మెసేజింగ్ యాప్ లలో వాట్స్యాప్, నంబర్ వన్ స్థానం లో ఉంది.. అయితే దీన్నే అదనుగా చేసుకుని టెక్నాలజీపై అంతగా అవగాహణ లేని వర్గాలను టార్గెట్ చేస్తూ కొందరు సైబర్ నేరగాళ్ళు వలవేస్తున్నారు.. ఆ వలకు చిక్కిన వారందరూ తమ వాట్స్యాప్ ఎకౌంట్ ను కోల్పోవడమే కాకుండా తన భంధువుల డబ్బును సైబర్ నేరగాళ్ళకు అందజేసినవాళ్ళవుతున్నారు.. అదెలాగో ఒకసారి చూద్దాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...