పరాయి రాష్ట్రంలో
తెలుగు బోధించే 33 ప్రైమరీ పాఠశాలలు
9 హై స్కూళ్ళు....
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
తెలుగును అధికార భాషగా
గుర్తించడం వెనుక...
యమహా నగరీ, కలకత్తా పురీ... నమహో హూగిలీ హౌరా వారధి... చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి!".... అంటూ బెంగాల్ బతుకు చిత్రాన్ని రెండు పల్లవులు, నాలుగు చరణాల్లో తెలుగు పాటలో బంధించారు సినీ కవి వేటూరి సుందర రామమూర్తి. అయితే, బెంగాల్ రాష్ట్రంతో తెలుగు అనుబంధం ఈ పాట కన్నా చాలా ముందే... అంటే కొన్ని వందల ఏళ్ల క్రితమే మొదలయ్యింది. ఆ వివరాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...