దక్షిణాది లుక్తో ఉత్తరాదిన విజయ ఢంకా ..
తెలుగుజాతి ఆణిముత్యం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ..
మారుమూల పల్లెలో పుట్టిన వారు సైతం ఉన్నత పదవిని అధిష్ఠించే అవకాశం ఉందని ఆయన నిరూపించారు. ఎక్కడో నెల్లూరు జిల్లాలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన ఈ దేశ ఉప రాష్ట్రపతి పదవి వరకూ చేరుకున్నారు. 1998 లో ఆయన తొలిసారి రాజ్యసభలో ప్రవేశించినపుడు... నేను ఈ సభకు నేతృత్వం వహించే రోజు వస్తుందని ఏనాడూ అనుకోలేదని చెప్పారు.... ఆయన మరెవరో కాదు.. మన ముప్పవరపు వెంకయ్యనాయుడు..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...