సాంఘీక దురాచారాలను ప్రతిఘటించి
శ్రీవారి సేవలో తరించిన
తరిగొండ వేంగమాంబ
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు. భక్తుల పాలిట కల్పతరువు ఆ స్వామి. భక్తికి ధనిక పేద అనే తారతమ్యం లేదు. ఆర్తితో ఎవరు పిలిచినా చాలు నేనున్నానంటూ అభయ మిస్తాడు ఆ అలివేలిమంగేశ్వరుడు. అన్నమయ్య, అళ్వార్లు, హాథీరామ్ బాబా ఇలా ఎందరో భక్తులు స్వామి సేవలో తరించి కైవల్యాన్ని పొందారు. అలాంటి వారిలో ఒకరే తరిగొండ వేంగమాంబ ఒకరు.. ఆ మహాభక్తురాలి జీవిత విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...