తొలి తెలుగు ఇంజినీరు ఎవరో తెలుసా?
సర్ ఆర్థర్ కాటన్ తరువాతి ఘనత ఆయనదే! ఇంతకీ ఎవరాయన? ఏంటా కధ?
ఆంధ్రప్రదేశ్లోని గోదావరి మీద ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టించింది సర్ ఆర్థర్ కాటన్ అని అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆనకట్ట నిర్మాణంలో కాటన్ దొరకు వెన్నెముకలా నిలిచిన ఇంజినీరు ఎవరు? అనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఘన చరిత్రలో కలసిపోయిన ఆయన పేరు… వీణెం వీరన్న. తనది కాని ప్రాంతంలో, తన భాష మాట్లాడేవారి మధ్య అంత పెద్ద నిర్మాణ పనిలో వీరన్న కీలకంగా వ్యవహరించారు. ఇంతకీ వీరన్న ఎక్కడివారు? ఆయన దవళేశ్వం ఆనకట్ట నిర్మాణంలో ఎందుకు పాలు పంచుకున్నారనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...