దక్షిణ భారతదేశంలో వరలక్ష్మి వ్రతానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. స్త్రీలకు సకల సౌభాగ్యాలను ఒసగే ఈ పూజను చేసుకునేందుకు కులం కానీ, ఆర్థికస్తోమత కానీ అడ్డురావు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం కూడా ఉంది. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. అసలు వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు జరుపుకోవాలి ? ఈ వ్రతం వెనుక ఉన్న గాధ ఏమిటన్నది ఇప్పుడు చూద్దాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...