తెలుగు ప్రజలు తప్పక తెలుసుకోవలసిన ఇంద్రకీలాద్రి దుర్గమ్మ మహిమ..
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానదీ తీరంలో గల విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కనక దుర్గామాత స్వయంభువుగా వెలిశారు. ఈ ఆలయంలో శ్రీచక్రం ప్రతిష్టితమైవుంది. ఈ చక్రానికి అగస్త్యుల వారు తమ తపః ఫలాన్ని ధారపోశారని పురాణాలు చెబుతున్నాయి. దుర్గామాత తొలుత ఈ ప్రాంతంలో రౌద్రరూపంలో వుండేవారని, ఆదిశంకరులు విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్రబీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతమూర్తిగా మారి, తనను దర్శించే భక్తులు కోరికలు నేరవేరుస్తున్నారని స్థానికులు ప్రగాఢంగా నమ్ముతుంటారు. ఇప్పుడు కనకదుర్గా క్షేత్రమహత్యాన్ని తెలిపే పురాణ గాథలు , మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...