బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన మైసూర్ పులి టిప్పు! మైసూర్ పులిగా పేరొందిన టిప్పు సుల్తాన్ దక్షిణ భారతదేశంలోని మైసూర్ రాజ్య పాలకుడు. బ్రిటిష్ వారిని వ్యతిరేకించి, వారి చూపు దక్షిణాది వైపు పడనీయకుండా అడ్డుకట్టవేసిన సమర్ధ పాలకుడు. తన పరిపాలనా కాలంలో బ్రిటిష్ వారిని వ్యతిరేకించిన మెట్టమొదటి స్వదేశీ పాలకుడు టిప్పు. తన తండ్రి హైదర్ ఆలీ పరిపాలనాకాలంలో మొదటి మరియు రెండవ ఆంగ్లో-మైసూర్ యుద్ధాల్లో భాగంగా బ్రిటిష్ సైన్యాన్ని ఓడించిన ఏకైక భారతీయ పాలకునిగా టిప్పు ఖ్యాతి పొందాడు. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...