ఓర్పు అనేధి ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే లాభం అంత తీయగా ఉంటుంది..
మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది..
మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది..
మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...