1947 ఆగస్టు 15న భారతదేశం భానిసత్వానికి చరమగీతం పాడిన రోజు. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ స్వాతంత్ర్యం అంతా సులభంగా మనకు సిద్దించ లేదు. దీని వెనుక ఓ భారీ యుద్దమే జరిగింది . లక్షల మంది ప్రాణాలు, వేల మంది త్యాగాలు, కోట్ల మంది ఆశయాలకు ప్రతి రూపమే ఈ స్వాతంత్ర్యం. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...