"లెండి, మేల్కోండి,గమ్యం చేరేదాక ఆగవద్దు, గొప్ప కార్యాలెప్పుడు గొప్ప త్యాగాల వల్లే సాధించబడతాయి. ఈ మాటలు మొద్దుబారిన మెదళ్ళను కూడా చేతనం గా చేయగలవు. ఆయన మాటలు పసి పిల్లల గుండెల్లో కూడా ధైర్యాన్ని నింపగలవు. ఆయన దేహం నిలువెత్తు భారతావనికి సాక్ష్యం. అతడు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో ఏకసంతాగ్రాహి. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలోనే ప్రమఖుడు, అతడే స్వామి వివేకానంద. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...