వార్తా పత్రిక అనగానే వేకువ జామునే పేపర్ అంటూ ఇంటి ముంగిట పేపర్ వేసే కుర్రాడే కనిపిస్తాడు. పేపర్ పడగానే ఆ ఇంట్లోని వారికి విందు భోజనం సిద్ధమయ్యింది అనే భావన కలుగుతుంది. పత్రికలోని ఏ విభాగం నచ్చినవారు ఆ కథనాల్లో మునిగిపోతారు. అయితే కొంచెం లోతుగా ఆలోచించి చూస్తే ఇటువంటి పత్రికను మన ముంగిటకు తీసుకువచ్చిన వారు ఎంత గొప్పవారో అనిపిస్తుంది. అలాంటి మహనీయులలో ఒకరే సురవరం ప్రతాపరెడ్డి. ఆయన నడిపిన పత్రికే.... గోలకొండ... పదండి... అలనాటి గోలకొండ ముచ్చట్లతో పాటు... పత్రికను నడిపిన సురవరంగారి గురించి తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...