చంపాలని వచ్చింది.. తల్లి అయింది.. క్రిష్ణుడి లీలలు!!
శ్రీ కృష్ణుడు లీలలు అన్నీ ఇన్నీ కావు.. ఆయన ఏది చేసినా అందులో లోక కళ్యానం దాగి ఉంటుంది.. అందుకే శ్రీ కృష్ణుడు హిందువులకు భగవంతుడు అయ్యాడు.. మహా భారతాన్ని తరువాతి యుగాలకు అందించి జీవన్ముక్తికి బాటలు వేశాడు.. అయితే ఆ గ్రంధాల సారాన్ని గ్రహించి దైవత్వాన్ని అందుకోవాల్సిన మానవుడు తప్పుదోవ పడుతూ కలియుగం అంతానికి బాటలు వేసుకుంటున్నాడు.. ఇక అసలు విషయానికి వస్తే.. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...