ఆధ్మాత్మిక ,సేవాకార్యాక్రమాల చిరునామా
త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి
ఆయన చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాలు తెలియనివారు ఉండరు. ఆయన చేసే ప్రసంగాలు ఇట్టే ఎవరినైనా కట్టిపడేస్తాయి. ముఖ్యంగా యువతను ఆధ్మాత్మికతవైపు మళ్లించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆ మహనీయులు మరెవవో కాదు... త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి. ఆయన చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలు, కార్యక్రమాలు వివరాలు వింటేనే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే ఇప్పడు వాటి గురించి తెలసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...