కనుమరుగవుతున్న రంగస్థలం
కడుపు నిండని కళాకారులు
ఆధునికతతో అవస్థలు
ప్రతి సంవత్సరం మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ రంగ స్థల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనిని 1961లో ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్ మొదలుపెట్టింది. ప్రతి సంవత్సరం నాటక రంగంలో నిష్ణాతులైన ఒకరిని ఎంచుకొని, వారి మనోగత సారాన్ని ఆ సంవత్సరపు సందేశంగా రంగస్థల ప్రపంచానికి అందిస్తారు. 1962లో మొదటి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని ప్రాన్స్కు చెందిన జీన్ కాక్టే నిర్వహించారు. అయితే ఇప్పుడు ప్రపంచంలో, ముఖ్యంగా తెలుగు నేలపై రంగస్థలం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...