నిద్ర సరిగా పట్టక రాత్రంతా బెడ్ పై అటూ ఇటూ దొర్లుతూ నానా అవస్థలు పడేవారు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయారు.. దీనికి కారణం మనిషికి కోరికలు కొండలా పెరిగిపోవడం, త్రుప్తి అనేది లేకపోవడమే అని కొందరు యోగులు అంటుంటారు.. అయితే లాక్ డౌన్ మొదలైనప్పటినుండి గత ఆరు నెలలుగా ఈ నిద్రలేమి సమస్య మరింత తీవ్రరూపం దాల్చిందని లెక్కలు చెబుతున్నాయి..
ఒక కొత్త అధ్యయనం ప్రకారం, మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మూడవ వంతు ప్రజలు నిద్రలేమి మరియు ఆందోళనతో బాధపడుతున్నారు. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...