మిస్ మార్గరేట్...
సిస్టర్ నివేదితగా ఎలా మారారు?
స్వామీ వివేకానంద మరణానంతరం
ఆమె ఏం చేశారు?
ఆంగ్లేయుల కబంధహస్తాల్లో భారతదేశం చిక్కుకుని విలవిలలాడుతున్న సమయమది. పేదరికం, నిరక్షరాస్యత కష్టాలు అనుభవిస్తున్న భారతదేశ ప్రజలను ఆదుకునేందుకు, వారికి సేవ చేసేందుకు పశ్చిమ దేశాల నుంచి పలువురు తరలివచ్చారు. అలాంటి వారిలో మిస్ మార్గరేట్ ఒకరు... ఆ తరువాతి కాలంలో ఆమె సిస్టర్ నవేదితగా మారారు. ఈ మార్పు వెనుకనున్న కథనాన్ని, ఆమె సమాజానికి అందించిన సేవల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...