ఖండాంతరాలు దాటిన సిరిమాను సంబరం, మన విజయనగరంలో!!
దసరా అనగానే అందరిలోనూ ఎక్కడలేని సరదా వచ్చేస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే మన తెలుగునేలపై గల ఒక ప్రాంతంలో దసరా అనంతరం ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ప్రతి ఏటా జరిగే దసరా నవరాత్రుల అనంతరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రెండు రోజుల పాటు వేలాది మంది జనం మధ్య కన్నుల పండువగా జరుగుతుంది. ఆ ఉత్సవ విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...