కరోనాతో సైడ్ ఎఫెక్ట్స్.. నిజమెంత? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
గతకొన్ని నెలలుగా యావత్ ప్రపంచాన్నీ కరోనా వణికిస్తూ వస్తోంది. ఈ మహమ్మారి కారణంగా వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. ఆర్థిక వ్యవస్థ అతలాకుతమైంది. టీకా వచ్చేవరకూ, అది అందరికీ అందేవరకూ ఊపిరితీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కరోనా నుంచి భారీ సంఖ్యలో బాధితులు కోలుకోవడం ఉపశమనం కలిగించే విషయమే అయినా కరోనా సోకి, వ్యాధి నుంచి కోలుకున్న అనంతరం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే భయం అందరినీ వెంటాడుతోంది. అయితే దీనిలో నిజమెంత? వైద్య శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారు?.... ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకూ చూడండి.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...