తాజాగా “ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా”, వియత్నాంలో జరిపిన తవ్వకాల్లో 9వ శతాబ్దానికి చెందిన ఓ పురాతన శివలింగం బయటపడింది. వియత్నాంలోని “చామ్ టెంపుల్ కాంప్లెక్స్” పునరుద్ధరణ జరుపుతుండగా ఈ శివ లింగం బయటపడింది. ఈ శివ లింగం ఇసుక రాతితో చేసిన ఏకశిలా లింగం కావడం మరో విషయం. ఈ శివలింగాన్ని ల్యాబ్ లో టెస్ట్ చేయగా ఇది క్రీస్తు శకం 9వ శతాబ్ధానికి చెందినదిగా తేలింది. ప్రస్తుతం బౌద్దమతం అమలులో ఉన్న వియత్నాంలో హిందూ మతానికి సంభందించిన ఆధారాలు దొరకరడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సంఘటన వియత్నాంతో భారత్ కు ఉన్న సాంస్కృతిక అనుబంధం తెలియజేస్తొందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ ట్వీట్ చేశారు”.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...