ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన ఏడు అద్భుతాలు అనేక అద్భుతాలకు నిలయం మన భారతదేశం. ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు దేశ ఘనతను ప్రపంచవ్యాప్తం చేస్తున్నాయి. ఈ నేలపై ఉన్న ఒక్కో ఆలయం, ఒక్కో పర్యాటక ప్రాంతం.... ఘన చరిత్రను తనలో నింపుకొని తరతరాలకు కొత్త అనుభూతులను అందిస్తున్నాయి. అటువంటివాటిలో పేరెన్నిక గన్న ఏడు చారిత్రక ప్రాంతాలు అత్యంత ఘనమైనవిగా గుర్తింపు పొందాయి. ఆ అద్భుత ప్రాంతాలలో పంజాబ్లోని స్వర్ణ దేవాలయం, కర్ణాటకలోని ఏకశిలా గోమఠేశ్వర విగ్రహం, బీహార్లోని నలంద విశ్వవిద్యాలయం, ఉత్తరప్రదేశ్లోని తాజ్మహల్, ఒరిస్సాలోని కోణార్క్ సూర్య దేవాలయం, మధ్యప్రదేశ్లోని ఖజురహో, కర్ణాటకలోని హంపి ఆలయ సముదాయం ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆలయాల విశిష్టతను ఈ వీడియోలో తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...