నైజాం విలీనం వెనుక ఉక్కుమనిషి చాకచక్యం..
ఒక్కరోజులో సమస్యకు పరిష్కారం!!!!!
ఆయన భారతదేశపు ఉక్కు మనిషిగా పేరొందారు.. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడిగానే కాకుండా స్వాతంత్య్రం అనంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి విశేష కృషి చేశారు. ఈ ప్రయత్నంలో పూర్తిగా సఫలుడయ్యారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశంలో విలీనం చేసిన ఘనత అతనికే దక్కుతుంది. ఆయన మరెవరో కాదు.. సర్దార్ వల్లభాయి పటేల్...
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...