జమీందారీ వంశంలో
ఉద్భవించిన ఆధ్యాత్మిక సుమం
పోలీసుశాఖలో ఉద్యోగం వదిలి...
సద్గురు డాక్టర్ కందుకూరి శివానందమూర్తి జీవిత చరిత్ర
సద్గురు డాక్టర్ కందుకూరి శివానందమూర్తి గారు1928, డిసెంబరు 21న శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాంబలకు రాజమండ్రిలో జన్మించారు. శివానందమూర్తి గారి తండ్రిగారు వీరబసవరాజు నాటి మద్రాసు ప్రేసిడెన్సిలో బ్రాహ్మణ జమీందారీ ఉర్లాంకు ఆఖరి వారసులు. నాటి దాయాదుల కుట్రవల్ల వారి జమీందారీ వ్యవస్థ అంతరించింది. దానిని స్వచ్చందంగా వదలిపెట్టి, వీరబసవరాజుగారు రాజమహేంద్రవరం చేరారు. కొవ్వూరులోని సంస్కృత కళాశాల ‘ఆంధ్ర గీర్వాణ పీఠము’లో చేరి, దాని నిర్వహణలో పాలుపంచుకున్నారు. వీరబసవరాజు గారు సంస్కృతాంధ్రాల్లో ఉత్తమ శ్రేణి కవిగా పేరొందారు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...