మహాత్మాగాంధీ మెచ్చిన
రాజమండ్రి రత్నం పెన్ను
తొలి స్వదేశీ కలం చరిత్ర
స్వాతంత్య్రోద్యమం కదం తొక్కుతున్న సమయంలో 1921లో గాంధీజీ... ‘విదేశీ వస్తువులను నిషేధించి, స్వదేశీ వస్తువుల తయారీపై దృష్టి పెట్టండి’ అని ఇచ్చిన పిలుపును అందుకుని రాజమండ్రికి చెందిన కోసూరి రత్నం అనే స్వర్ణకారుడు ఏదో ఒక స్వదేశీ వస్తువు తయారు చేయాలని భావించారు. అది మొదలు నేటికీ రాజమండ్రి రత్నం పెన్నులు ఆదరణ పొందుతూనే ఉన్నాయి. అందుకే... ఇప్పుడు రాజమండ్రి రత్నం పెన్నుల ప్రస్థానం లొని అనేక ఆశక్తికర అంశాల గురించి తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...