రాణీమాపై కక్షకట్టిన బ్రిటిష్ ప్రభుత్వం
ఆమెను బంధించేందుకు డిప్యూటీ కమిషనర్ జె.పి.మీల్స్
ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపింది
తరువాత...
రాణీమా గైడిన్లూ లైఫ్ స్టోరీ
ఆమె... భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించి పోరాడిన ఏకైక ఆదివాసీ వీరనారీమణి. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన ఆమె బ్రిటీషర్ల అరాచకాలను చూస్తూ ఉండలేకపోయారు. ఉద్యమ సంస్థను స్థాపించి... దానికి సారధ్యం వహిస్తూ... ఆదివాసీలను కూడగట్టి బ్రిటీషర్లపై తిరుగు బాటు చేశారు. ఇంతటి తెగువ చూపిన ఆ మహిళామణి పేరు రాణిమా గైడిన్లూ... ఆమె ఆంగ్లేయులపై సాగించిన పోరాట తీరు తెన్నులను ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...