ఈ నేలపై జన్మించిన ప్రతి భారతీయుడి నరనరాల్లో పౌరుషం ఉప్పొంగుతుంది. వారు స్త్రీ అయినా సరే, వారి ఖడ్గం శత్రువుల దేహాన్ని చిద్రం చేస్తుంది. రాణి లక్ష్మీబాయి, రాణి పద్మిని, రజియా సుల్తానా, అహల్య బాయి హోల్కర్ వంటి ఎంతో మంది ధైర్య సాహసాలు కల్గిన ధీర వనితలను కన్న దేశం మనది. అటువంటి పరాక్రమ చరిత్రలో మరో పేరు కూడా ఉంది.. ఆమే, భారతీయ హైందవ వీరనారి “రాణి దుర్గావతి”. అక్బర్ ను మూడుసార్లు ఘోరంగా ఓడించిన ధీర వనిత. అసలు ఎవరి ఈ రాణి దుర్గావతి ? ఆమె సాధించిన ఘనత ఏమిటన్నది ఇప్పుడు చూద్దాం. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...