ప్రైవేటు రైళ్ల చార్జీల విషయంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? కొత్త చార్జీలు సామాన్యుడికి అందుబాటులోనే ఉంటాయా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. భారత ప్రభుత్వం ఇటీవల రైల్వేలలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.. రైల్వే ఛార్జీలను విమాన టిక్కెట్ల తరహాలోనే డిమాండ్ కు తగ్గట్లు ప్రైవేటు కంపెనీలు మార్చే వీలుంది. చార్జీలపై ఎలాంటి అప్పర్ లిమిట్ ఉండదని ఇప్పటికే రైల్వే శాఖ స్పష్టం చేసింది. డిమాండ్ ఉన్న మార్గాల్లో ప్రైవేట్ కంపెనీలు తమకు కావలసినంత చార్జీలు వసూలుకోవచ్చు అని ప్రభుత్వం తెలియజేసింది.. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...