మాల్యా, నీరవ్ లు సరిపోలేదా? బ్యాంకుల ప్రైవేటీకరణ అంశం పై రాజన్, విరల్ ఆచార్య మండిపాటు.. ఇలా ఐతే దేశం బాగుపడినట్టే.. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో కార్పోరేట్ సంభందిత నిర్ణయం వివాదాస్పదమయ్యింది.. బ్యాంకింగ్ రంగం లో కార్పోరేట్ దిగ్గజాలను అనుమతించడం సరైన పద్దతి కాదని మాజీ రిజర్వ్ బ్యాంక్ అధినేత రఘురాం రాజన్, విఠల్ ఆచార్య లు ఒక కధనం లో వెళ్ళడించారు..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...