వందలాది పత్రికలు, టీవీలున్నా ..
చెదరని రేడియో స్థానం..
విపత్తుల్లో సహాయ నేస్తం..
ఆకాశవాణి... ఒకప్పుడు ప్రతీ ఇంటిలో వినిపించే వినోదవాణి...వార్తలు మొదలుకొని ఆడియో సినిమాల వరకూ సమస్త సమాచారానికి రేడియోనే కేంద్ర బిందువుగా ఉండేది. ఇప్పుడు సమాచార విప్లవం రావడంతో రేడియో వినియోగం కాస్త తగ్గినా... దాని స్థానం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. నిజానికి రేడియో గొప్పతనం గురించి తెలుసుకుంటే... దానిని ఎవరూ విడిచిపెట్టలేరు. ప్రాణానికన్నా మిన్నగా ప్రేమిస్తారు. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...