ఆయన ప్రస్థానం అనితరసాధ్యం. బహుభాషావేత్తగా, రచయితగా, భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసిన మహనీయునిగా పేరుపొందారు. తెలుగుజాతికి వన్నెతీసుకురావడంతోపాటు ముఖ్యమంత్రి మొదలుకొని ప్రధానమంత్రి వరకూ అనేక పదవులను అధిష్టించిన ఆయన పీవీ పేరుతో అపారమైన గుర్తింపు పొందారు. ఆయనే పాములపర్తి వెంకట నరసింహారావు. భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాది ఘనుడు. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ప్రారంభించిన పివి నరసింహారావు రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా కాలుమోపి, ప్రధానమంత్రి పదవిని కూడా చేపట్టారు
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...