మానవ చరిత్రలో అత్యంత అభివృద్ధి చెందిన అనేక నాగరికతలు, సమాజాలు ప్రకృతి వైపరీత్యాలు మరియు మానవ తప్పిదాల కారణంగా చరిత్రలో కలిసిపోయాయి. అప్పుడప్పుడు పురావస్తు శాఖ తవ్వకాల్లో అవి బయటపడుతూ ఉంటాయి. మన దేశంలో సింధు నాగరకతకు సంభందించిన అనేక ఆనవాళ్ళు ఇలానే వెలుగు చూశాయి. అయితే మానవ చరిత్రలోని అత్యంత ఘోర సంఘటన ఒకటి ఉంది. అది నేటి చరిత్రను తిరగరాసి, సాంకేతికతకు సవాళ్ళను విసురుతుంది. అన్నింటికీ మించి హృదయాలను కలచివేస్తుంది. ఇంతకి ఏమిటా ఆ సంఘటన ? ఆ అనాగరికత ఏమిటి ? చరిత్ర ఏం చెప్తుంది ? కాలగర్బంలో గతించి పోయిన ఆ వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...