భారత దేశం లో వీలునామా రాయడం అంటే అదో పెద్ద తంతు.. తండ్రి, తాతలు ముసలి వాళై మంచం పడితే కొడుకులు, కూతుల్లు, కోడళ్ళు పడే బాధ, టెన్షన్ వర్ణనాతీతం.. ఎప్పుడు మరణిస్తారో, ఆస్థి ఎలా పంచుతారో, అసలు సక్రమంగా పంచుతారో లేదో అని ఒకటే హైరానా.. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...