ఆ పల్లెటూరిలో ఉసూరుమంటూ 1500 మంది ఉండేవారు.. నేడు ఆ సంఖ్య పదివేలకు చేరింది..అదెలా? అనుకుంటున్నారా? సాధారణంగా పల్లెలనుండి పట్టణాలకు వలసవెళుతుంటారు ఎక్కడైనా, ఇక్కడ సీన్ రివర్స్.. పట్టణాలనుండి ఆ పల్లెకు వలసలు పోతున్నారు.. ఆ ఊరిని ప్రపంచ స్థాయి అధికారులు కూడా తరచి చూసి వెళ్తున్నారు.. దీనంతటికీ కారణం ఆ ఊరి పంచాయితీ ప్రెసిడెంట్ "షణ్ముగం".. ఆ కధ ఎంటో ఈ వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది.. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...