మతం అంటే మనం నమ్మే సిద్ధాంతం. ఇక్కడ ఎన్ని మతాలు ఉన్నా వాటి అంతిమ లక్ష్యం శాంతి స్థాపనే. ఈ విశ్వం, ఈ భూమి అన్ని ఆ దేవుని ద్వారానే సృస్టించబడ్డాయి. అయితే మానవుల వినాశకర ఆలోచనలు, ప్రకృతిని నాశనం చేసే అతని ప్రవర్తన, సమస్త జీవజాలనికి అత్యంత ప్రమాదకరం. మనిషి తన పరిధిని ధాటి ప్రవర్తించిన ప్రతిసారీ దేవుడు ఈ సృష్టిని నాశనం చేసి పాపాత్ములను నరకానికి తీసుకుపోతాడు అని గ్రంధాలు చెబుతున్నాయి.. అటువంటి ఓ అద్బుతమైన కధ బైబిల్ లో ఉంది. ఆ కధలో సృష్టి ఆరంభం మరియు జీవుల అంతం వంటి అద్బుతమైన అంశాలతో కూడిన మంచి సందేశం కూడా ఉంది. అసలు ఆ కధ ఏమిటి ? అందులోని సందేశం ఏం చెప్తుంది ? ఇది కేవలం గ్రంధాల్లో చెప్పబడిందా, ఏవైనా ఆధారాలున్నాయా అనేది ఒకసారి చూద్దాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...