నరేంద్ర మోదీ ఒక కుర్రాడికి DRDO లో ఉద్యోగం ఎందుకు ఇప్పించాడు? ఇంతకీ ఎవరా బాలుడు? అతనిలో MODI కి ఏం నచ్చింది? ఆ కధెంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.. ప్రతాప్ అనే ఒక యువకుడు, కర్ణాటక కు చెందిన మైసూరు సమీపంలోని కాడైకుడి అనే ఒక గ్రామం లో ఉండేవాడు, అతని వయస్సు కేవలం 21 ఏళ్ళు మాత్రమే...అతడి తండ్రి ఒక సాధారణ రైతు కూలీ, రోజూ పనికెల్తే తప్ప ముద్ద దిగని పరిస్థితి..ప్రతాప్ చిన్నప్పటి నుంచి అన్ని తరగతుల్లో ఫస్ట్ వచ్చేవాడు.. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...