బ్రిటన్ దొరలను తరిమికొట్టిన
ఆజాద్ హింద్ ఫౌజ్
1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిష్ వారు దారుణంగా అణచి వేశారు. ఎక్కువ కాలం పోరాటాన్ని మనం కొనసాగించలేక పోయాం.... ఇకపై పోరాటాన్ని నిలిపి వేస్తున్నట్లు నాడు గాంధీజీ స్వయంగా ప్రకటించారు. దీంతో దేశానికి ఇప్పట్లో స్వాతంత్య్రం వచ్చే అవకాశమే లేదని నాటి నేతలు నిరాశకు లోనయ్యారు. సరిగ్గా అదే సమయంలో స్వాతంత్య్ర సమరయోధుడు నెలకొల్పిన ఆజాద్ హింద్ ఫౌజ్ తెరమీదకు వచ్చింది. బ్రిటన్ దొరలు భారత్ విడిచిపెట్టేలా చేసింది. ఇంతకీ స్వాతంత్య్రోద్యమంలో ఆజాద్ హింద్ ఫౌజ్ పాత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...