పటేల్ లేకపోతే నెహ్రూ లేరా?
నాడు ఎఐసీసీ అధ్యక్షునిగా నెహ్రూను ఎంపిక చేసిన గాంధీజీ!
జాతిపిత మాటను మన్నించిన పటేల్?
ఇప్పటివరకూ బయటకు రాని సంచలన వాస్తవాలు..
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, తొలి హోం మంత్రి-ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయి పటేల్లలో ఎవరు గొప్ప? అనే వివాదస్పద చర్చ ఇప్పటికీ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. పటేల్ లేకపోతే నెహ్రూ లేడని, కశ్మీర్ అగ్నిగుండంగా మారేందుకు నెహ్రూ విధానాలే కారణమనే వ్యాఖ్యానాలు చేసేవారు ఈ నాటికీ ఉన్నారు. అయితే నెహ్రూ, పటేల్ ఇద్దరూ మహనీయులే. ఈ ఇద్దరు మహానేతలు తమ జీవితాలను జాతి సముద్ధరణకు అంకితం చేశారు. వీరి గురించి ఇటువంటి చర్చ ఎందుకు జరుగుతున్నదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...