ప్రపంచానికి విజ్ఞాణ౦ అనే వెలుగులను పంచిన దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంటుంది. భారతదేశం ప్రపంచంలోని దాదాపు ప్రతి పురాతన మరియు మధ్యయుగ నాగరికతతో మేధో సంబంధాలను కలిగి ఉందన్నది నిజం. రాజకీయ కారణాల వలన భారతదేశ చరిత్ర మరియు నాగరికత చాలా తక్కువగా అంచనా వేయబడింది. వాస్తవం ఏమిటంటే, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే భారతదేశం జ్ఞానరంగంలో ఎంతో దోహదపడింది. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...