ఆధునిక కాలంలో
38 ఏళ్లపాటు కఠోర తపస్సు
ఏడాదికి ఒక్కమారే భక్తులకు దర్శనం
బాలయోగుల జీవిత చరిత్ర ..
వారు నిమ్న కులంలో పుట్టి, యోగులుగా మారి, అందరిచేత పూజలు అందుకున్నారు. ఏకంగా 39 ఏళ్ల పాటు నిరాహారంగా తపస్సు చేసి, జీవన్ముక్తిని పొందారు. వారే బాలయోగులు... చిన బాలయోగి, పెద బాలయోగి... రండి... వారి జీవిత విశేషాలను, వారు ఇచ్చిన సందేశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...