కోవిడ్ వ్యాప్తి వలన ఎప్పటినుండో వస్తున్న "వ్యభిచారం" వృత్తి తో పాటూ మనిషి జీవితంలోని అనేక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహమ్మారి సమయంలో అత్యంత ఘోరమైన పరిస్థితులను భివాండి ఏరియాలోని హనుమాన్ టెక్డి కి చెందిన రెడ్ లైట్ ఏరియా (ఆర్ఎల్ఎ) అనుభవిస్తోంది. ఈ ఏరియాలోని 87% మంది వ్యభిచార వ్రుత్తిలో ఉన్న మహిళలు ఇప్పుడు జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని శ్రీ సాయి సేవా సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది, ప్రధానంగా వ్యభిచార వ్రుత్తి సాగించే వారి సంక్షేమంపై దృష్టి సారించే ఎన్జీఓ ఇది. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...