నాగార్జున సాగర్ వెనుక
ముక్తాల రాజా కృషి
వెలుగులోకి రాని వాస్తవం
ఒక ఆలోచన కొన్ని లక్షల రైతుకుటుంబాల తలరాతను మార్చివేసింది. ఆ ఆలోచన ముక్తాల సంస్థానాధిపతులు రాజా రామగోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ అంటే ముక్తాల రాజావారిది. ముక్తల కోట కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున ఉంది.... మరి ఆయన ఆలోచన ఏమిటి... దానితో కృష్ణానదికి గల సంబంధం ఏమిటి? నాగార్జున సాగర్తో రాజావారికి గల సంబంధం ఏమిటీ.... ఈ ఆసక్తికర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...